నేడు ఉదయం 10 గంటలకు ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’
సమయంలో మార్పు చేసినట్లు వెల్లడించిన కలెక్టర్ ఎం. విజయ సునీత తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం :- మార్కాపురం జిల్లా వ్యాప్తంగా నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో స్వల్ప మార్పులు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎం. విజయ…