Author: JALAIAH

నేడు ఉదయం 10 గంటలకు ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’

సమయంలో మార్పు చేసినట్లు వెల్లడించిన కలెక్టర్ ఎం. విజయ సునీత తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం :- మార్కాపురం జిల్లా వ్యాప్తంగా నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో స్వల్ప మార్పులు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎం. విజయ…

ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణ, మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా ‘ఆపరేషన్ వజ్రప్రహార్’లో భాగంగా కార్డన్ & సెర్చ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- మాదక ద్రవ్యాల నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు అసాంఘిక కార్యకలాపాల కట్టడిని లక్ష్యంగా చేసుకుని ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల…

గిరి ప్రదక్షణ మహోత్సవ కార్యక్రమం నిర్వహణ ఘనంగా సాగిన కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- మండలంలోని పాతసింగరాయకొండ గ్రామంలో వేంచేసియున్న శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నందు ఆదివారం సన్నెబోయిన శ్రీనివాసులు చైర్మన్, కార్యనిర్వహణాధికారి కృష్ణవేణి ఆధ్వర్యంలో గిరిప్రదక్షిణ మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు .ఈ సందర్భంగా వారు తొలిత…

ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా ఆపరేషన్ వజ్రప్రహార్ లో భాగంగా కార్డన్ & సెర్చ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- మాదక ద్రవ్యాల నిర్మూలనే, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు అసాంఘిక కార్యకలాపాల కట్టడి లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు…

ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణాభివృద్ధి పనులను నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చెయ్యాలి జిల్లా కలెక్టర్ పి రాజబాబు

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :- అద్దంకి నియోజకవర్గం, కొరిశపాడు మండలంలోని పి. గుడిపాడు గ్రామంలోని ఫీడర్ చానెళ్లలో ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పనులను జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా…

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం : ప్రజా దర్బార్‌ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తుముల..

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు :- గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం శనివారం నియోజకవర్గంలోని గ్రామాల నుండి వచ్చిన ప్రజలతో కోలాహలంగా మారింది. నియోజకవర్గ ప్రజల ఇబ్బందులను, సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు శ్రీ ముత్తుముల…

స్వచ్ఛ రథం వినియోగం, ఘన వ్యర్థాల నిర్వహణపై కాలనీ వాసులకు అవగాహన కల్పించారు.

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :- అద్దంకి నియోజకవర్గం, కొరిశపాడు మండలంలోని పి. గుడిపాడు గ్రామంలో ఎస్‌సి కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు స్మశానవాటిక స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు, వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను…

‘పల్లెనిద్ర’పల్లెనిద్ర’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రాజబాబు

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :- పల్లెనిద్ర’పల్లెనిద్ర’ కార్యక్రమంలో కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాత్రి అద్దంకి నియోజకవర్గం, కొరిశపాడు మండలంలోని పి. గుడిపాడు గ్రామంలో బస చేసిన జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు శనివారం వేకువజామునే గ్రామంలో విస్తృతంగా…

వైభవంగా వైష్ణవ నృసింహ జయంతి వేడుకలు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- దక్షిణ సింహాచలంగా ప్రసిద్ధి చెందిన పాత సింగరాయకొండలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో శుక్రవారం వైష్ణవ నృసింహ జయంతి (సౌరమాన ప్రకారం) వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామివారి ప్రస్తుత…

సింగరాయకొండలో ఈదురు గాలులకు భారీ చెట్టు కూలి విద్యుత్ లైన్లు ధ్వంసం

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ బస్టాండ్ వెనుక భాగంలో ఉన్న కుసుమ హరనాథ ఆలయం సమీపంలో భారీ చెట్టు ఒక్కసారిగా కూలిపోవడంతో స్థానికంగా కలకలం రేగింది. గత కొన్ని రోజులుగా వీచిన బలమైన ఈదురు గాలుల కారణంగా చెట్టు…