ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే నాగేశ్వరరావు
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- మత్స్యకారుల సేవలో పథకం అమలులో భాగంగా… లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసేందుకు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈ ఉదయం కావలి నియోజకవర్గం తుమ్మలపెంట గ్రామానికి విచ్చేశారు. గౌరవ మంత్రులు, సహచర…