Author: JALAIAH

ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే నాగేశ్వరరావు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- మత్స్యకారుల సేవలో పథకం అమలులో భాగంగా… లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసేందుకు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈ ఉదయం కావలి నియోజకవర్గం తుమ్మలపెంట గ్రామానికి విచ్చేశారు. గౌరవ మంత్రులు, సహచర…

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసిన బాలినేని శ్రీనివాసరెడ్డి

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మాజీ మంత్రి, జనసేన పార్టీ సీనియర్ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం…

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై సింగరాయకొండలో వైఎస్సార్‌సీపీ వినూత్న నిరసన

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- కొండేపి నియోజకవర్గం సింగరాయకొండ మండలంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర PAC సభ్యులు, కొండేపి నియోజకవర్గ…

పెంచిన పెట్రోలు,డీజిల్, గ్యాస్,నిత్యావసర ధరలను వెంటనే తగ్గించాలి.

కందుకూరు నియోజకవర్గ ఇన్చార్జి శ్రీ బుర్రా మధుసూదన్ యాదవ్ డిమాండ్ తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- పెట్రో ధరలు ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికంగా చంద్రబాబు నాయకత్వం లోని కూటమి ప్రభుత్వం ప్రజలపై పెట్రో భారం రూ.3,391 కోట్లు మోపిందని తక్షణమే పెంచిన పెట్రోల్…

ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులకు వ్యాధి నిర్మూలనే లక్ష్యంతో శాస్త్రవేత్తలు నిరంతరం వ్యాక్సిన్ ఆవిష్కరణ

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులకు వ్యాధి నిర్మూలనే లక్ష్యంతో శాస్త్రవేత్తలు నిరంతరం వ్యాక్సిన్ ఆవిష్కరణ లక్ష్యంగా వైద్య పరిశోధనలకు మద్దతు గా నిలుద్దాము అని అంతర్జాతీయ స్థాయిలోచాటి చెప్పే రోజు ఈ రోజు అని హెల్ప్…

సోలార్ విద్యుత్‌తో స్వయం సమృద్ధి వైపు అడుగులు వేయండి!

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి పట్టణం కురిచేడు రోడ్‌లో ప్రారంభమైన రిషిత సోలార్ & అగ్రి ఎంటర్‌ప్రైజెస్ కార్యాలయాన్ని దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ,టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా…

ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు జవాబుదారీగా వ్యవహరించాలి!

తొలి శుభోదయం న్యూస్ దర్శి :- స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అధికారులతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ ప్రజలను కార్యాలయాల…

ప్రజలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్ – ₹7,29,917 చెక్కుల పంపిణీ చేసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ.

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన చెక్కులను దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు లబ్ధిదారులకు అందజేశారు.ముగ్గురికి ₹1,39,674 విలువైన CMRF…

ప్రజా ఫిర్యాదులను వెంటనే విచారించి, బాధితులకు సత్వర న్యాయం అందించాలనే లక్ష్యంతో “మీకోసం (PGRS)”కార్యక్రమాన్ని మార్కాపురం జిల్లా పోలీసులు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 44 ఫిర్యాదులు తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- ప్రజా ఫిర్యాదులను తక్షణ పరిష్కారం అందించాలనే లక్ష్యంగా మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు మార్కాపురం…

పెళ్లిరోజు సందర్భంగా శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో అన్నసంతర్పణ

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి అప్పాపురం గ్రామంలోని సీతారామ స్వామి దేవస్థానంలో కుర్రు జగదీష్ – చాందినీ దంపతులు తమ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా బాలవికాస్ కేంద్రం…