google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Author: JALAIAH

ట్రాన్స్ జెండర్స్ రక్షణ కోసం సిఐడి కేంద్ర కార్యాలయంలో స్వాభి మాన్ పేరుతో ప్రత్యేక ప్రొటెక్షన్ సెల్, హెల్ప్ లైన్ (1091) ఏర్పాటు చేసాం

తొలి శుభోదయం న్యూస్ అమరావతి:- ట్రాన్స్‌జెండర్స్ సమాజంలో ఆత్మగౌరవంతో జీవించాలన్నదే కూటమి ప్రభుత్వ ఆశయమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ, దివ్యాంగులు, విభిన్న ప్రతిభా వంతుల మరియు వయోవృద్ధుల సంక్షేమం, స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు శాఖ మంత్రి డా. డోలా శ్రీ…

బంగారు దుకాణదారులకు సీఐ సూచనలు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం: బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని సింగరాయకొండ సీఐ శ్రీహరి సూచించారు. బంగారు దుకాణదారులతో గురువారం సీఐ తమ కార్యాలయంలో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. దుకాణాలు సీసీ…

అన్నా క్యాంటీన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్…

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అన్నక్యాంటీన్ ను జిల్లాకలెక్టర్ ఎం. విజయ సునీత, ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ప్రజలకు వడ్డిస్తూ ఆప్యాయంగా మాట్లాడారు,ఆహార పదార్థాలను ఎలా ఉందని వారిని…

పలు శుభకార్యాలకు హాజరైన MLA ఇంటూరి నాగేశ్వరరావు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- వలేటివారిపాలెం మండలం కలవళ్ళ గ్రామంలో బుధవారం రాత్రి అబ్బూరి లక్ష్మీనరసింహం, శ్రీకుమారి కుమారుడు నరేష్, స్వాతి చౌదరి వివాహం జరగగా కందుకూరు శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు, సౌజన్య దంపతులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు..గ్రామ…

ఆదిమూలపు సురేష్ గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిక.

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- సింగరాయకొండ డా. ఆదిమూలపు సురేష్ గారి క్యాంపు కార్యాలయంలో వైయస్ఆర్సీపీ టంగుటూరు మండల అధ్యక్షులు శ్రీ చింతపల్లి హరిబాబు గారి నాయకత్వంలో మన ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు, వైఎస్ఆర్సిపి రాష్ట్ర PAC సభ్యులు, కొండేపి…

బంగారు వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి.. భద్రతా చర్యలు తప్పనిసరి అని ప్రకాశం జిల్లా పోలీసుల సూచనలు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఆస్తి నేరాల నివారణకు బంగారు వ్యాపారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రకాశం జిల్లా పోలీసులు సూచించారు. ఈ మేరకు పట్టణంలోని బంగారు వ్యాపారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి భద్రతా…

బస్సు ప్రమాద బాధితులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నాగేశ్వరరావు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ఈ ఏడాది మార్చి 26వ తేదీన మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద జరిగిన బస్సుప్రమాదంలో, వలేటివారిపాలెం మండలం అంకభూపాలపురం గ్రామానికి చెందిన ఒక మహిళ చనిపోగా, ఇద్దరు గాయపడ్డారు.ఆ ఘటనపై వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు…

తాగునీటికి సంబంధించిన నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యాన్ని ఎంత మాత్రమూ సహించబోనని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు స్పష్టం చేశారు

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- తాగునీటికి సంబంధించిన నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యాన్ని ఎంత మాత్రమూ సహించబోనని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు స్పష్టం చేశారు. నిబంధనల మేరకు పనిచేయకపోతే కాంట్రాక్టర్లతోపాటు అధికారులపైనా కఠిన చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు.కొండపి నియోజకవర్గం లో…

అద్దంకి నియోజకవర్గ స్థాయిలో ఈనెల 15వ తేదీన ‘మీకోసం’ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- అద్దంకి నియోజకవర్గ స్థాయిలో ఈనెల 15వ తేదీన ‘మీకోసం’ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టిందని తెలిపారు. సంతమాగులూరు మండల కేంద్రంగా జరిగే ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజలు తమ సమస్యలను…

తల్లిని హింసిస్తున్న కొడుకు అరెస్ట్

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- కందుకూరులో నరసమ్మ అనే 85 సంవత్సరాల వృద్ధురాలిని, ఆమె కుమారుడు ప్రసాద్ హింసిస్తున్న వీడియో మన కందుకూరు వార్తలు లో ప్రసారం కావడంతో పోలీసులు ఉన్నతాధికారులు వెంటనే స్పందించారు.పట్టణ పోలీసులు ప్రసాద్ ను అదుపులోకి…