google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Author: JALAIAH

మహానాడు దిగ్విజయం చేసేందుకు పార్టీలోని నాయకులు, కార్యకర్తలు సమిష్టి కృషి చెయ్యాలి

తొలి శుభోదయం న్యూస్ కొవ్వూరు నియోజకవర్గం :- నెల్లూరు జిల్లా, కోవూరు నియోజకవర్గం కిసాన్ సెజ్ వేదికగా ఈనెల 27,28,29 తేదీలలో జరగనున్న మహానాడు సంబంధించి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి అధ్యక్షతన నిర్వహించినసన్నాహకా సమావేశంలో పాల్గొన్నాను.…

ఒంగోలులో ‘అమర్ హాస్పిటల్స్ ను ప్రారంభించినఎమ్మెల్యేలు దామచర్ల, ముత్తుముల

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని సౌత్ బైపాస్ జంక్షన్, ప్రగతి కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన “అమర్ హాస్పిటల్స్” ప్రారంభోత్సవ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు…

తెలుగుదేశం మహానాడు” సన్నాహక సమావేశం పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ఈ నెల 27, 28, 29 తేదీల్లో నెల్లూరు సమీపంలోని ఇఫ్కో కిసాన్ సెజ్ ప్రాంగణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న “తెలుగుదేశం మహానాడు” సన్నాహక సమావేశంలో బుధవారం పాల్గొనడం జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ…

నెల్లూరులో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు నిర్వహణ కమిటీ సమావేశంలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ..

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం ఇఫ్కో కిసాన్ సెజ్ ప్రాంగణంలో జరుగుతున్న మహానాడు సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా నిర్వహణ కమిటీ కీలక సమావేశం బుధవారం నిర్వహించారు.ఈ సమావేశంలో గౌరవ మంత్రివర్యులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ…

సింగరాయకొండ సర్కిల్ పరిధిలోని డాబాలు, హోటల్స్, షాపుల నిర్వాహకులకు పలు సూచనలు చేసిన సీఐ వై శ్రీహరి

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ప్రజా మార్పు సింగరాయకొండ ప్రతినిధి టి సతీష్ప్రకాశం జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు , ఒంగోలు డి.ఎస్.పి ఆదేశాల మేరకు సింగరాయకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ వై శ్రీహరి సింగరాయకొండ సర్కిల్ పరిధిలోని డాబాలు…

యువత భద్రతే లక్ష్యం… స్పైస్ స్కిల్స్ ఇండియా ట్రైనింగ్ సెంటర్‌లో ఒంగోలు వన్‌టౌన్ సీఐ అవగాహన కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- యువతలో చట్టాలపై అవగాహన పెంపొందించడం, నేరాల నివారణపై చైతన్యం కల్పించడం లక్ష్యంగా ఒంగోలు వన్‌టౌన్ సీఐ గారు మరియు పోలీస్ సిబ్బంది కలిసి స్పైస్ స్కిల్స్ ఇండియా ట్రైనింగ్ సెంటర్‌లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం…

ట్రాన్స్ జెండర్స్ రక్షణ కోసం సిఐడి కేంద్ర కార్యాలయంలో స్వాభి మాన్ పేరుతో ప్రత్యేక ప్రొటెక్షన్ సెల్, హెల్ప్ లైన్ (1091) ఏర్పాటు చేసాం

తొలి శుభోదయం న్యూస్ అమరావతి:- ట్రాన్స్‌జెండర్స్ సమాజంలో ఆత్మగౌరవంతో జీవించాలన్నదే కూటమి ప్రభుత్వ ఆశయమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ, దివ్యాంగులు, విభిన్న ప్రతిభా వంతుల మరియు వయోవృద్ధుల సంక్షేమం, స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు శాఖ మంత్రి డా. డోలా శ్రీ…

తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కరుణానిధి జయంతి సందర్భంగా బహుజన మాట బహుజన పాట సాంస్కృతిక కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం త్యాగరాజస్వామి టెంపుల్ నందు ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ ప్రధాన కార్యదర్శి శ్రీ వల్లూరు కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో 03-06-2026 విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కరుణానిధి జయంతి సందర్భంగా బహుజన మాట…

చోరీల నివారణకు అప్రమత్తం కావాలి… బంగారు దుకాణ యజమానులకు మార్కాపురం జిల్లా పోలీసుల అవగాహన కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:- నేరాల నివారణ, బంగారు దుకాణాల భద్రతను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా మార్కాపురం జిల్లా పోలీసులు బంగారు దుకాణ యజమానులతో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా బంగారు దుకాణాల్లో భద్రతా…

వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే నాగేశ్వరరావు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- వలేటివారిపాలెం మండలం పోలినేనిపాలెం గ్రామంలో మానికొండ శ్రీనివాసులు, రమణమ్మ దంపతుల కుమారుడు మదన్ – వర్షిణి వివాహం ఈరోజు మధ్యాహ్నం జరిగింది. కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు , శ్రీనివాసులు ఇంటికి వెళ్లి నూతన దంపతులను…