మహానాడు దిగ్విజయం చేసేందుకు పార్టీలోని నాయకులు, కార్యకర్తలు సమిష్టి కృషి చెయ్యాలి
తొలి శుభోదయం న్యూస్ కొవ్వూరు నియోజకవర్గం :- నెల్లూరు జిల్లా, కోవూరు నియోజకవర్గం కిసాన్ సెజ్ వేదికగా ఈనెల 27,28,29 తేదీలలో జరగనున్న మహానాడు సంబంధించి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి అధ్యక్షతన నిర్వహించినసన్నాహకా సమావేశంలో పాల్గొన్నాను.…