Category: ఆంధ్రప్రదేశ్

రాత్రి వేళ జూదంపై ఉక్కుపాదం… దొండపాడు గ్రామంలో దాడి నిర్వహించి 4 మందిని పట్టుకుని రూ.9,250 నగదు, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న దోనకొండ పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు దోనకొండ పోలీస్ స్టేషన్ పోలీసులు దొండపాడు గ్రామంలో రాత్రి వేళ నిర్వహించిన ప్రత్యేక దాడిలో జూదం ఆడుతున్న 4 మందిని పట్టుకున్నారు.ఈ దాడిలో వారి వద్ద…

బుర్రా మధుసూదన్ యాదవ్ గారి ఆదేశాల మేరకు ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ ను కలిసిన వైఎస్ఆర్సిపి నాయకులు.

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు నియోజకవర్గం లో జరుగుతున్న స్పెషల్ రివిజన్ ఇంటెన్సివ్ కార్యక్రమంలో జరుగుతున్న అవకతవకల గురించి అధికార పార్టీ అరాచకాల గురించి కందుకూరు సబ్ కలెక్టర్ మరియు ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ ని కలిసి వైయస్సార్ కాంగ్రెస్…

లాడ్జీల్లో చట్టబద్ధ నిర్వహణకు ప్రాధాన్యం… కందుకూరు పట్టణ, గ్రామీణ లాడ్జీల యజమానులకు కౌన్సెలింగ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కందుకూరు సీఐ, కందుకూరు టౌన్ ఎస్సై, కందుకూరు రూరల్ ఎస్సై సంయుక్తంగా కందుకూరు పట్టణ, గ్రామీణ పరిధిలోని లాడ్జీల యజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి…

పేద పిల్లలకు కార్పొరేట్ విద్యనందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

పి 4 తో రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు సీఎం చంద్రబాబు నాయుడు కృషి తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు :- పేద పిల్లలకు కార్పొరేట్ విద్యనందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ…

హోటల్లు మరియు లాడ్జి ల యజమానులకు సూచనలు, హెచ్చరికలు చేసిన పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు సర్కిల్ పరిధిలోని హోటల్లు మరియు లాడ్జి ల యజమానులతో కందుకూరు సిఐ షేక్ అన్వర్ భాషా గారు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హోటల్, లాడ్జి యజమానులకు కొన్ని సూచనలు,సలహాలు మరియు హెచ్చరికలు చేశారు.…

సింగరాయకొండలో స్వామివారిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రులు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సోమవారం…

SIR ప్రక్రియలో పార్టీ BLAల పనితీరును వివరించిన ఊళ్లపాలెం నాయకులు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండలో సోమవారం మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ PAC సభ్యులు, కొండేపి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఆదిమూలపు సురేష్ అధ్యక్షతన జరిగిన BLAల సమావేశంలో సింగరాయకొండ మండల వైఎస్సార్సీపీ అధ్యక్షులు మసనం వెంకట్రావు ఆధ్వర్యంలో ఊళ్లపాలెం…

ఎం. రమణయ్య హె చ్ ఎం (ఎఫ్ ఏ సి )కి అభినందనలు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల,కందుకూరు నందు ఎఫ్ ఏ సి హెచ్. ఎం గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ మండూరి రమణయ్య 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పాఠశాలలో పనిచేస్తూ ఎంతోమంది విద్యార్థులకు భౌతిక…

కొండపి ఐసీడీఎస్ పరిధిలో 381 ఎలక్ట్రికల్ స్టవ్‌ల పంపిణీ

తొలి శుభోదయం న్యూస్ కొండేపి:- ప్రకాశం జిల్లా కొండపి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం మంజూరు చేసిన 381 ఎలక్ట్రికల్ స్టవ్‌లను రాష్ట్ర సామాజిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తూర్పు నాయుడుపాలెం…

” బూసి” వారి “నూతన గృహప్రవేశం” కార్యక్రమంలో పాల్గొన్న ఆదిమూలపు సురేష్ మాదాసి వెంకయ్య.

తొలి శుభోదయం న్యూస్ కొండేపి:- కొండపి మండల కేంద్రం నందు శ్రీ బూసి నాగిరెడ్డి గారు, శ్రీమతి పద్మ దంపతులు మరియు శ్రీ బూసి నాగేష్ గారు, శ్రీమతి సునీత దంపతులు వారి “నూతన గృహ ప్రవేశ పూజ కార్యక్రమమునకు ఆహ్వానించగా……