Category: ఆంధ్రప్రదేశ్

జూదంపై ఉక్కుపాదం… కొమరోలు మండలంలోని అల్లినగరం పొలాల్లో నిర్వహించిన దాడిలో 9 మంది పట్టివేత – రూ.1,44,900 నగదు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్న మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కొమరోలు పోలీస్ స్టేషన్ పోలీసులు అల్లినగరం గ్రామ శివారులోని పొలాల్లో నిర్వహించిన ప్రత్యేక దాడిలో జూదం ఆడుతున్న 9 మందిని పట్టుకున్నారు.ఈ దాడిలో వారి వద్ద…

జరుగుమల్లి మండల కేంద్రములో లో మహానేత వైఎస్సార్ 77వ జయంతి వేడుకలు…

తొలి శుభోదయం న్యూస్ జరుగుమల్లి :- దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా జరుగుమల్లి మండల కేంద్రంలో ఉన్న డా॥ వై.ఎస్.ఆర్ గారి విగ్రహానికి,పూలమాలలతో , వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు,అభిమానులు ఘనంగా…

బాలికల భద్రతే ప్రధాన లక్ష్యం… బాలలపై నేరాల నివారణ, బాలల దుర్వినియోగం, సైబర్ మోసాలపై అవగాహన కల్పించిన మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మార్కాపురం జిల్లా పోలీసులు బాలికలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా బాలలపై జరిగే నేరాలు, బాలల దుర్వినియోగం (Child Abuse), సైబర్ మోసాలు, సోషల్…

సాయి ఐ.టి.ఐ కన్వెన్షన్ హాల్, ఒంగోలు.” ఏకా” వారి “వివాహ రిసెప్షన్” వేడుకలలో పాల్గొన్న…డాక్టర్ శ్రీ మాదాసి వెంకయ్య.

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- కొండపి నియోజకవర్గం, టంగుటూరు మండలం, ఆలకూరపాడు గ్రామ పంచాయితీ పరిధిలోని పుల్లారెడ్డి పాలెం గ్రామానికి చెందిన DRO గారు శ్రీ ఏకా మురళి … శ్రీమతి ప్రసన్నరాణి గార్ల కుమార్తె “వివాహ రిసెప్షన్” ఒంగోలు లోని…

విద్యార్థుల సురక్షిత ప్రయాణమే లక్ష్యం… పాఠశాల, కళాశాల బస్సులపై విస్తృత తనిఖీలు నిర్వహించి భద్రతా ప్రమాణాలపై కీలక సూచనలు చేసిన మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పాఠశాల, కళాశాలలకు చెందిన విద్యార్థుల రవాణా బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.కంభం పట్టణంలోని గౌతమ్ విద్యాసంస్థల ప్రాంగణంలో విద్యార్థుల రవాణాకు వినియోగిస్తున్న…

దివంగత మహానేత వైయస్సార్ ను నేటికీ మరువజాలం .

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కందుకూరు నియోజకవర్గ ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్. తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- మాజీ ముఖ్యమంత్రివర్యులు సంక్షేమ రథసారథి, జలయజ్ఞ సృష్టికర్త,పేదల పాలిట పెన్నిధి, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ ప్రజల ఆరాధ్య దైవం స్వర్గీయ దివంగత…

‘స్కై ఐ ప్రకాశం’ ప్రాజెక్టుతో నేరాలపై నిఘా మరింత పటిష్టం… తుమ్మగుంట గ్రామం, బల్లికురవ అనుమానాస్పద ప్రాంతాల్లో డ్రోన్ నిఘా నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ‘స్కై ఐ ప్రకాశం’ (Sky Eye Prakasam Project) ప్రాజెక్టు ద్వారా కనిగిరి మండలం తుమ్మగుంట గ్రామం మరియు బల్లికురవ పరిధిలోని అనుమానాస్పద ప్రాంతాల్లో…

గిద్దలూరులో 2003 డీఎస్సీ ఉపాధ్యాయుల కృతజ్ఞత సభ

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు: పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 2003 డీఎస్సీ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులు పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) అమలు నిర్ణయంపై కృతజ్ఞత సభ నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి,…

రోడ్డు భద్రతకు మరింత ప్రాధాన్యం… జాతీయ రహదారి–167Bపై రేడియం స్టిక్కర్లు, హెచ్చరిక డ్రమ్‌లు ఏర్పాటు చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు , వి.వి.పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి–167B (NH-167B) పై రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా ప్రమాదాలకు ఆస్కారం…

చలో మార్కాపురం కు తరలి వెళ్లిన ఎమ్మార్పీఎస్ నాయకులు

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు :- ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గిద్దలూరు మండలం గ్రామాల నుండి మార్కాపురంకు తరలి వెళ్లారు. వివరాల్లోకి వెళితే ఎమ్మార్పీఎస్ స్థాపించి 32 సంవత్సరాలు అయిన సందర్భంగా మార్కాపురం జిల్లా నూతనంగా ఏర్పడటంతో జిల్లా…