Category: ఆంధ్రప్రదేశ్

మార్కాపురం జిల్లా పోలీసుల విస్తృత వాహన తనిఖీలు–

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- రహదారి భద్రతపై ప్రత్యేక దృష్టిమార్కాపురం జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా వాహనాల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ వినియోగం, సీట్ బెల్ట్, ట్రాఫిక్ నిబంధనల పాటింపును…

ఎమ్మెల్సీ వర్ల రామయ్య కి అభినందనలు తెలిపిన సింగరాయకొండ మండల ఎస్సీ సెల్ విభాగం

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- గుంటూరులో జరిగిన గవర్నర్ కోటాలో MLC గా నియమితులైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పోలిట్ బ్యూరో సభ్యులు,, గౌరవనీయులు శ్రీ.. వర్ల రామయ్య గారికి సింగరాయకొండ మండలం ఎస్సీ సెల్ విభాగం నుండి…

వాహన తనిఖీలు ముమ్మరం – ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఈ-చలాన్లు!

ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో విస్తృతంగా వాహన తనిఖీలు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. ప్రధాన రహదారులు, కూడళ్లు మరియు ముఖ్యమైన…

మార్కాపురం జిల్లా లో జరగనున్న రాజ్యాంగ పరిరక్షణ సభ జయప్రదం చేయవలసిందిగా పిలుపు

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- మార్కాపురం జిల్లా లో జరగనున్న రాజ్యాంగ పరిరక్షణ సభ జయప్రదం చేయవలసిందిగా పిలుపునిస్తూ కరపత్ర ఆవిష్కరణ గిద్దలూరు పట్టణంలో గల చట్టిరెడ్డిపల్లి l గ్రామంలో అంబేద్కర్ యూత్ కరపత్రావిష్కరణ భాగస్తులై రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్…

రాడిసన్ హోటల్ భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్

తొలి శుభోదయం న్యూస్ సంతనూతలపాడు:- సంతనూతలపాడు నియోజకవర్గం,నాగులుప్పలపాడు మండలం చదలవాడ గ్రామంలో రూ.100 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న రాడిసన్ హోటల్ భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ గారు, మంత్రి శ్రీ…

రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు ప్రకాశం జిల్లా ఒంగోలు పర్యటనకు విచ్చేసిన సందర్భంగా

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు ప్రకాశం జిల్లా ఒంగోలు పర్యటనకు విచ్చేసిన సందర్భంగా దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు, టీడీపీ యువ నాయకులు డాక్టర్…

పీ4తో పేదరిక నిర్మూలనకు మరింత వేగం..

తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం:- విజన్ యూనిట్లు ఏర్పాటు చేసి ఏడాది పూర్తైన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిర్వహించిన పీ4 కార్యక్రమం సమీక్ష వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నాను.పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పీ4 ద్వారా…

సింగరాయకొండలో ఘనంగా VHPS ఆవిర్భావ దినోత్సవం

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ: వికలాంగుల హక్కుల పోరాట సమితి (VHPS) ఆవిర్భావ దినోత్సవాన్ని సింగరాయకొండ కందుకూరు రోడ్డులోని మూడు బొమ్మల సెంటర్ సమీపంలో ఘనంగా నిర్వహించారు.పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో, VHPS మండల కన్వీనర్ సన్నిబోయిన నాగేశ్వరరావు…

బుర్రాకు రాఖీ కట్టిన మహిళా నేతలు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- రాఖీ పౌర్ణమి సందర్భంగా మాజీ శాసనసభ్యులు, ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ ను కలిసి స్థానిక వైసీపీ కార్యాలయంలో సాంప్రదాయబద్ధంగా రాఖీ కట్టి రాఖీ పౌర్ణమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు .ఈ సందర్భంగా ఆత్మీయతకు ప్రతీకగా…

బొడపాటి వారి వివాహ మహోత్సవానికి హాజరైన దివి బ్రదర్స్

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు మండలం , బొడపాటి వారి కొస్టాలు తెలుగుదేశం పార్టీ నాయకులు బొడపాటి మాలకొండయ్య మరియు సుజాత దంపతుల కుమార్తె అఖిల వివాహ మహోత్సవానికి కందుకూరు మాజీ శాసనసభ్యులు డాక్టర్ దివి శివరాం , కందుకూరు…