google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Category: ఆంధ్రప్రదేశ్

అసాంఘిక కార్యకలాపాల కట్టడికి ఎన్‌ఫోర్స్‌మెంట్ ముమ్మరం చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు

పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించి 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్…

హనుమాన్ ఆలయాల్లో ఎమ్మెల్యే ఇంటూరి పూజలు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- హనుమాన్ జయంతి సందర్భంగా, వలేటివారిపాలెం మండలంలోని హనుమాన్ ఆలయాల్లో కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. పోలినేనివారిపాలెం, వలేటివారిపాలెం గ్రామాల వద్ద స్వామివారి జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే…. నాయకులతో కలిసి…

వేసవికాలం శిక్షణ కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- మన మండల లెవెల్ కమిటీని అంతక ముందే ఏర్పాటు చేసి ఉన్నాము కానీ మరలా మంగళవారం కూడా మండల్ లెవల్ కమిటీ వారికి అందరికీ కూడా కిషోర్ వికాసం బాల బాలురకు వేసవికాలం శిక్షణ కార్యక్రమంలో…

విద్యార్థుల్లో ట్రాఫిక్ చైతన్యం.. ఒంగోలులో శ్రీ సరస్వతి జూనియర్ కళాశాలలో పోలీసుల అవగాహన కార్యక్రమం!

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,గారి ఉత్తర్వుల మేరకు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు అనగా 12.05.2026 న ఒంగోలు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ CH.హాజరత్తయ్య, ఆర్ ఎస్సై…

కిషోరి వికాసం లో పాల్గొన్న జేసీ

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- ప్రకాశం జిల్లా టంగుటూరు మండల కార్యాలయం నందు కిషోరీ వికాసం – వేసవి శిక్షణ కార్యక్రమంలో భాగంగా జిల్లా జాయింట్ కలెక్టర్ గారు పాల్గొనినారు. ఈ కార్యక్రమంలో కిషోరీ బాలబాలికలు వారి తల్లిదండ్రులు పాల్గొనినారు.జాయింట్ కలెక్టర్…

టెక్నాలజీతో నేరాలపై ఉక్కుపాదం.. వేలిముద్రతో క్షణాల్లో నేర చరిత్ర గుర్తిస్తున్న ప్రకాశం పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా పోలీసులు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ స్మార్ట్ పోలీసింగ్ దిశగా మరింత వేగంగా అడుగులు వేస్తున్నారు. జిల్లా ఎస్పీ గారి మార్గదర్శకత్వంలో MSCD పరికరాల సహాయంతో అనుమానితుల వేలిముద్రలను సేకరించి, డిజిటల్ డేటాబేస్‌తో…

MLA ఇంటూరి నాయకత్వంలో తిరుగులేని శక్తిగా మారుతున్న టీడీపీ నాగేశ్వరరావు సమక్షంలో 10 కుటుంబాలు తెలుగుదేశంలోకి..

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి పనులు చూసి, ఎమ్మెల్యే గారి పట్ల ప్రజల్లో సానుకూలత, అభిమానం రోజురోజుకూ ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయని చెప్పడంలో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు.కందుకూరు చరితను, భవితను, రూపురేఖల్ని…

ప్రజలకు సత్వరసేవలు అందించాలి – MLA ఇంటూరి నాగేశ్వరరావు

వలేటివారిపాలెం తహసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీచేసిన ఎమ్మెల్యే తొలి శుభోదయం న్యూస్ పలేటివారిపాలెం:- వలేటివారిపాలెం తహసీల్దార్ కార్యాలయాన్ని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రీవెన్స్ లో వచ్చిన అర్జీలు, వాటిలో ఎన్ని పరిష్కరించారు, పెండింగ్ లో…

బాపట్ల ఫార్మసీ కాలేజీ లో POCSO ACT 2012 గురించి బాపట్ల మండల్ న్యాయ సేవ అధికార సంస్థ అవగాహన సదస్సు

తొలి శుభోదయం న్యూస్ బాపట్ల:- బాపట్ల మండల్ న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో బాపట్ల కాలేజీ ఆఫ్ ఫార్మసీ బాపట్ల లో ఫోక్సో చట్టం గురించి అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో బాపట్ల మండల్ న్యాయ సేవ అధికార…

పాత లేబర్ కోడ్స్ ను అమలు చేయాలి

తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:- కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా నాయకులు పీసీ కేశరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ సోమవారం సాయంత్రం కనిగిరి పట్టణంలో…