స్వచ్ఛ రథం వినియోగం, ఘన వ్యర్థాల నిర్వహణపై కాలనీ వాసులకు అవగాహన కల్పించారు.
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :- అద్దంకి నియోజకవర్గం, కొరిశపాడు మండలంలోని పి. గుడిపాడు గ్రామంలో ఎస్సి కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు స్మశానవాటిక స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు, వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను…