Category: ఆంధ్రప్రదేశ్

దర్శి పట్టణం 8వ వార్డులో రూ.43.20 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీ అభివృద్ధి పనులను ప్రారంభించిన దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ.

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “విధ్వంసం నుంచి వికాసం వైపు దర్శిని తీసుకెళ్లడమే మా లక్ష్యం. మౌలిక సదుపాయాల అభివృద్ధి, తాగునీటి సమస్యల పరిష్కారం, విద్యా మరియు ఉపాధి అవకాశాల విస్తరణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి…

రూ. 10.67 లక్షల CMRF చెక్కులు, LOCలు పంపిణీ చేసిన డా. గొట్టిపాటి లక్ష్మీ

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- ఆర్థిక ఇబ్బందులు, తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ఒక గొప్ప అండగా నిలుస్తోందని దర్శి టిడిపి ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ అన్నారు.దర్శి టిడిపి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో…

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం… దొనకొండ అభివృద్ధికి బీడీఎల్ పరిశ్రమతో కొత్త అధ్యాయం. ప్రజల సంక్షేమం, ప్రాంత అభివృద్ధికి నా నిరంతర కృషి కొనసాగుతోంది – డా గొట్టిపాటి లక్ష్మి

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- శనివారం దర్శి పట్టణంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన దర్శి టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు,…

సింగరాయకొండలో జాతీయ మెగా లోక్ అదాలత్‌కు విశేష స్పందన

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్‌లో భారీ స్థాయిలో కేసులు రాజీ ద్వారా పరిష్కారమయ్యాయి. మొత్తం 844 కేసులు విజయవంతంగా పరిష్కారమవడం విశేషం. వీటిలో 24 సివిల్ కేసులు, 148…

మోత కాపుల ను సత్కరించిన దేవాదాయ ధర్మాదాయ శాఖ.

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన దక్షిణ సింహాచలం పాత సింగరాయకొండ శ్రీ యోగానంద లక్ష్మి నారసింహ క్షేత్రం శ్రీ వరాహ లక్ష్మి నారసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు విజయ వంతంగా ముగిసిన సందర్భంగా సహకరించిన ప్రతి ఒక్కరికి…

గుక్కెడు మంచినీళ్లు ఇవ్వండి మహాప్రభో…

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- పొదిలి నగర పంచాయతీ పరిధిలోని కంబాలపాడు ఎస్సీ కాలనీలో గత మూడు నెలలుగా త్రాగు ,వాడుకొనీరు విడుదల కాకపోతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు..ఎన్ని పర్యాయాలు ప్రజా ప్రతినిధులకు, మున్సిపల్ అధికారులకు తెలిపిన ఫలితం లేకపోవడంతో…

బోటుప్రమాదంలో కందుకూరు కుర్రాడు సురక్షితం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- బోటుప్రమాదంలో కందుకూరు కుర్రాడు సురక్షితం – వియత్నాం దేశంలో జరిగిన బోటు ప్రమాదంలో కందుకూరుకు చెందిన ఓ యువకుడు సురక్షితంగా బయటపడ్డాడు. కందుకూరులోని కీర్తి సెల్ పాయింట్ యజమాని గొల్ల శ్రీనివాస్ కుమారుడు సాయి నవీన్…

డా. గొట్టిపాటి లక్ష్మీ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన దర్శి, ముండ్లమూరు నూతన ఎస్సైలు

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి, ముండ్లమూరు మండలాలకు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సైలు శ్రీ జి. ఏడుకొండలు గారు, శ్రీ పి. కోటేశ్వరరావు గారు దర్శి టీడీపీ కార్యాలయంలో పార్టీ ఇన్‌చార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ…

సాంకేతికత ఆధారిత ఆవిష్కరణలతో ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించడం పోలీసు శాఖ లక్ష్యం: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- మిషన్ యూత్4 – ప్రకాశం పోలీస్ హ్యాకథాన్ 2026* కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా పోలీస్ కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముందుకొచ్చిన నిర్వాహకులను జిల్లా ఎస్పీ గారు అభినందించారు. సాధారణంగా మహానగరాల్లో…

“న్యా వెరా” మహిళల న్యాయ అవగాహనా సదస్సులో పాల్గొన్న డా. గొట్టిపాటి లక్ష్మీ

తొలి శుభోదయం న్యూస్ దర్శి :- దర్శి పట్టణంలోని కురిచేడు రోడ్డులో ఉన్న షైదా మౌలా లా కాలేజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన “న్యా వెరా” – మహిళల ఐక్యత, భద్రత, సాధికారత న్యాయ అవగాహనా సదస్సులో దర్శి టీడీపీ ఇన్‌చార్జ్ డా.…