కందుకూరు యోగాంధ్ర శిక్షణ తరగతులు
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ప్రకాశం జిల్లా కందుకూరు మండలం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు యోగా ఆంధ్ర శిక్షణ నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమం నందు మండల అభివృద్ధి అధికారి పి రత్న జ్యోతి గారి ఆధ్వర్యంలో యోగాంధ్ర…
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ప్రకాశం జిల్లా కందుకూరు మండలం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు యోగా ఆంధ్ర శిక్షణ నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమం నందు మండల అభివృద్ధి అధికారి పి రత్న జ్యోతి గారి ఆధ్వర్యంలో యోగాంధ్ర…
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- మాదక ద్రవ్యాల నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు అసాంఘిక కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ , ఆదేశాల మేరకు…
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- గిద్దలూరు పట్టణంలోని నల్లగొండ బజార్ నందు 55 లక్షల రూపాయలతో నూతన C.C రోడ్లు శంకుస్థాపన ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొని జంగాల కాలనీ…
తొలి శుభోదయం న్యూస్ కొండేపి:- కొండపి మండలంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో “చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ సహా పలు హామీలను అమలు…
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- కూటమి ప్రభుత్వం రెండేళ్ల విజయవంతమైన పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా, గౌరవ కందుకూరు శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారి సూచనల మేరకు ఈ ఉదయం కందుకూరు పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది.స్వర్గీయ…
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికురాలు ఇత్తడి దీనమ్మ అనారోగ్యం కారణంగా మృతి చెందిన విషయం తెలుసుకున్న మండల పరిషత్ ఉన్నత అధికారులు,నాయకులు వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక…
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :- ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని గౌరవనీయులు శ్రీయుత జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ పీ రాజాబాబు ఐఏఎస్ , ప్రపంచ బాల కార్మిక వ్యతిరేకానికి సంబంధించిన పోస్టర్ ప్రారంభించడం జరిగింది. అలానే కలెక్టర్…
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- పోలీస్ స్టేషన్లలో పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించి ప్రజలకు మెరుగైన పోలీసింగ్ సేవలు అందించాలనే లక్ష్యంతో దర్శి డీఎస్పీ శ్రీ బాలమురళీకృష్ణ గారు బల్లికురవ పోలీస్ స్టేషన్ను సందర్శించి అధికారులతో సమీక్ష సమావేశం…
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- ప్రజలకు సత్వర పోలీసింగ్ సేవలు అందించాలనే లక్ష్యంతో మార్కాపురం జిల్లా పుల్లలచెరువు పోలీస్ స్టేషన్ ఎస్సై గారు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ను సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో గుర్తించి సంబంధిత యజమానికి అందజేశారు.మొబైల్ ఫోన్ పోయినట్లు…
తొలి శుభోదయం న్యూస్ దొనకొండ:- దొనకొండలో 25 వేల ఎకరాలతో పారిశ్రామిక హబ్ ఏర్పాటుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రెండు వారాల్లోగా భూముల సమగ్ర వివరాలతో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని జిల్లా కలెక్టర్ శ్రీ పి.రాజాబాబు తెలిపారు. ఇప్పటికే BDL,…