మొక్కలు నాటి భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందిద్దాం
– సివిల్ జడ్జి డాక్టర్ వి. లీలా శ్యాంసుందరి తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సింగరాయకొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…