Month: July 2026

వాటర్ గ్రిడ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి…జిల్లా కలెక్టర్ విజయ సునీత ఆదేశం

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- జలజీవన్ మిషన్ లో భాగంగా మార్కాపురం మండలంలోని గొట్టిపడియ వద్ద జరుగుతున్న వాటర్ గ్రిడ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత అధికారులను ఆదేశించారు. అక్కడ జరుగుతున్న పనుల తీరు, పురోగతిని…

మార్కాపురం జిల్లా గిద్దలూరులో విద్యుత్ అదాలత్

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- మార్కాపురం జిల్లా గిద్దలూరు లోని తిరుమల కన్వెన్షన్ హాల్ లో సీ G R F వారి ఆధ్వర్యంలో విద్యుత్ అదాలత్ నిర్వహించారు.ఈ విద్యుత్ అదాలత్ కార్యక్రమం ఫార్మర్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి మరియు CGRF…

హైస్కూల్ కు ఆర్వో ప్లాంట్ అందజేసిన వెంకటేశ్వర్లు, రమణయ్య

తొలి శుభోదయం న్యూస్ పొన్నలూరు:- పొన్నలూరు మండలంలోని ముండ్లమూరి వారి పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ముండ్లమూరి వెంకయ్య జ్ఞాపకార్థం వారి కుమారులు ముండ్లమూరి వెంకటేశ్వర్లు, ముండ్లమూరి రమణయ్య రూ 45000/-లు విలువైన మంచినీటి ఆర్వో ప్లాంటును బహూకరించారు. ఈ…

ఎలక్ట్రిక్ బస్సుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏఐటీయూసీ నిరసన ఆర్టీసీ డిపోలో అధికారులకు వినతిపత్రం సమర్పణ

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం :- ఏపీ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, ఆర్టీసీ డిపోలకు చెందిన విలువైన స్థలాలను కారుచౌకగా లీజుకు ఇవ్వడాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గురువారం…

ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 396 ను వెంటనే రద్దు చేయాలి.

సిపిఐ కందుకూరు నియోజకవర్గం కార్యదర్శి బి సురేష్ బాబు డిమాండ్. తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- గురువారం స్థానిక రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద పెన్డౌన్ కార్యక్రమం చేపట్టిన దస్తావేజు లేఖర్లును శిబిరంలో పాల్గొని సంఘీభావం తెలిపిన కందుకూరు సిపిఐ నియోజకవర్గ…

టీడీపీ నాయకుడిని పరామర్శించిన డా. గొట్టిపాటి లక్ష్మీ, డా. లలిత్ సాగర్ గార్లు.

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు గొర్రె సుబ్బారెడ్డి గారు ఇటీవల కాలు శస్త్రచికిత్స చేయించుకుని, ప్రస్తుతం తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.విషయం తెలుసుకున్న దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డా.…

రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటనేది దోపిడీకి ద్వారాలు తెరవడమే..డాక్యుమెంట్ రైటర్లకు”అన్నా” సంఘీభావం

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- రాష్ట్రంలో డాక్యుమెంట్ రైటర్ల కడుపు కొట్టి,పి.పి.పి విధానంలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం దోపిడీకి ద్వారాలు తెరవడమేనని గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే,మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జి అన్నా రాంబాబు అన్నారు.రిజిస్ట్రార్,సబ్…

క్షతగాత్రులను పరామర్శించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ – డా కడియాల లలిత్ సాగర్ గార్ల దంపతులు..

మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం.. తొలి శుభోదయం న్యూస్ దర్శి :- దర్శి నుంచి బోధనంపాడు దశదిన కర్మకు వెళ్తున్న సందువారిపాలెంకు చెందిన వారితో ఉన్న ఆటో టైరు పగిలి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు.దర్శి ప్రభుత్వ వైద్యశాలలో…

పాఠశాలకు అవసరమైన ప్రింటర్ను బహుకరించినందుకు ఉపాధ్యాయిని అంజమ్మ

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల సింగరాయకొండలో గురువారం నాడు ఆ పాఠశాలలో పని చేస్తున్న గణిత ఉపాధ్యాయిని శ్రీమతి టీ.అంజమ్మ పాఠశాలకు 25 వేల రూపాయలు విలువచేసే ప్యాంటమ్ కంప్యూటర్ ప్రింటర్ను బహుకరించటం…

కందుకూరు పట్టణ ఫ్లెక్సీ ప్రింటింగ్ ప్రెస్ యజమానులతో సమావేశమైన కందుకూరు డీఎస్పీ గారు – నిబంధనలు పాటించి బాధ్యతాయుతంగా ఫ్లెక్సీల ముద్రణకు సూచనలు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు,కందుకూరు డీఎస్పీ కార్యాలయంలో కందుకూరు డీఎస్పీ గారు పట్టణంలోని ఫ్లెక్సీ ప్రింటింగ్ ప్రెస్ యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్లెక్సీలు ముద్రించే సమయంలో చట్టపరమైన నిబంధనలు…