మహాకవి గుర్రం జాషువా 55వ వర్ధంతి సందర్భంగా ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఘన నివాళులు
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- మహాకవి, దళిత సాహిత్య యుగప్రవర్తకుడు గుర్రం జాషువా 55వ వర్ధంతి సందర్భంగా ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఉన్న జాషువా విగ్రహానికి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారు మరియు ఒంగోలు డీఎస్పీ…