రాష్ట్రస్థాయి పారా ఒలంపిక్స్ ఛాంపియన్ ఆటల పోటీల నందు షార్ట్ పుట్ విభాగం లో బంగారు పతకము
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- మండలంలోని కనుమల్ల గ్రామపంచాయతీ పరిధిలోని మలినేని గ్రూప్ ఆఫ్ కాలేజెస్ కు చెందిన మలినేని లక్ష్మయ్య వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల ద్వితీయ సంవత్సరం విద్యార్థి వెలిది శ్రీ మారుతి ప్రసన్న కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి…