వైభవంగా జరుగుతున్న అన్న ప్రసాద వినియోగం
తొలి శుభోదయం న్యూస్ కామేపల్లి:- కొండపి నియోజకవర్గం కామేపల్లి లో వెలసిన శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారి ఆలయం లో ఆషాడ మాసం మంగళవారం సందర్భంగా పోలేరమ్మ తల్లి అమ్మవారు శాకాంబరీ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ఈవో బైరాగి చౌదరి…