పోలీస్ స్టేషన్లో ఘనంగా హరితాంధ్ర కార్యక్రమం
తొలి శుభోదయం న్యూస్ కంభం:- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితాంధ్ర కార్యక్రమాన్ని స్థానిక పోలీస్ స్టేషన్లో బుధవారం ఘనంగా నిర్వహించారు.కంభం సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కంభం మండలం ఎస్ఐ శివకృష్ణారెడ్డి పాల్గొని…