ప్రజా సమస్యల పరిష్కారమే మా మొదటి ప్రాధాన్యత!
తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి నియోజకవర్గ పరిధిలోని ముండ్లమూరు మండల పరిషత్ కార్యాలయంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శ్రీ పి.రాజబాబు గారు , నియోజకవర్గ ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి గారు మరియు జాయింట్ కలెక్టర్…