స్కై ఐ ప్రకాశం’తో అక్రమాలకు అడ్డుకట్ట… బహిరంగ మద్యం సేవించడం, జూదం–పేకాటపై ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో డ్రోన్ నిఘా
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఉత్తర్వుల మేరకు జిల్లాల్లో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు చట్టవ్యతిరేక కార్యకలాపాల నిర్మూలన లక్ష్యంగా ‘స్కై ఐ…
కనిగిరిలో విద్యా సంస్థల బంద్ విజయవంతం…
తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:- నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకిస్తూ జరిగే బంద్ ను స్వచ్ఛందంగా ప్రైవేట్ విద్యాసంస్థలు బంద్ ప్రకటిస్తే ప్రభుత్వ విద్యాసంస్థలు మాత్రం పోలీసులను కాపలా పెట్టడం దుర్మార్గంSFI AISF DYFI ఐఫ్ విద్యార్థుల ఆత్మహత్యలకు నిరసనగా రాష్ట్ర…
వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి రాగి వైర్లు దొంగిలిస్తున్న దొంగల ముఠాను అరెస్టు చేసిన పెద్దారవీడు పోలీసులు
328 కిలోల రాగి వైరు మరియు నేరం చేయు సమయంలో ఉపయోగించిన AP40L6380 నెంబర్ గల షైన్ Two wheeler మోటార్ సైకిల్ స్వాధీనం తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం :- మార్కాపురం జిల్లా పెద్దారవీడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల…
పొందూరు హైస్కూల్ లో ఘనంగా PTM కార్యక్రమం
తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన PTM కార్యక్రమంలో భాగంగా పొందూరులో కూడా పాఠశాల ప్రధానోపాధ్యాయులు యాతం శ్రీనివాసరావు గారి అధ్యక్షతన జరిగింది.ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు పాల్గొని గడిచిన విద్యా సంవత్సరములో 10 వ…
ప్రయాణికుల భద్రతే ప్రథమ కర్తవ్యం… రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ బస్ స్టాండ్లలో ప్రకాశం జిల్లా పోలీసుల కట్టుదిట్టమైన తనిఖీలు – అనుమానాస్పద వ్యక్తులు, సామగ్రిపై ప్రత్యేక నిఘా
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేయడం, నేరాల నియంత్రణ, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాల నివారణ లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా రైల్వే స్టేషన్లు…
విద్యే భవిష్యత్తుకు బలమైన పునాది
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణం 6వ వార్డు కోటకట్ట వీధిలోని మోడల్ ప్రైమరీ స్కూల్లో నిర్వహించిన మెగా పీటీఎం (PTM) 4.0 కార్యక్రమంలో కందుకూరు నియోజకవర్గ ఐటిడిపి అధ్యక్షుడు షేక్ మున్న, కందుకూరు పట్టణ ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు…
వాటర్ గ్రిడ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి…జిల్లా కలెక్టర్ విజయ సునీత ఆదేశం
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- జలజీవన్ మిషన్ లో భాగంగా మార్కాపురం మండలంలోని గొట్టిపడియ వద్ద జరుగుతున్న వాటర్ గ్రిడ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత అధికారులను ఆదేశించారు. అక్కడ జరుగుతున్న పనుల తీరు, పురోగతిని…
మార్కాపురం జిల్లా గిద్దలూరులో విద్యుత్ అదాలత్
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- మార్కాపురం జిల్లా గిద్దలూరు లోని తిరుమల కన్వెన్షన్ హాల్ లో సీ G R F వారి ఆధ్వర్యంలో విద్యుత్ అదాలత్ నిర్వహించారు.ఈ విద్యుత్ అదాలత్ కార్యక్రమం ఫార్మర్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి మరియు CGRF…
హైస్కూల్ కు ఆర్వో ప్లాంట్ అందజేసిన వెంకటేశ్వర్లు, రమణయ్య
తొలి శుభోదయం న్యూస్ పొన్నలూరు:- పొన్నలూరు మండలంలోని ముండ్లమూరి వారి పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ముండ్లమూరి వెంకయ్య జ్ఞాపకార్థం వారి కుమారులు ముండ్లమూరి వెంకటేశ్వర్లు, ముండ్లమూరి రమణయ్య రూ 45000/-లు విలువైన మంచినీటి ఆర్వో ప్లాంటును బహూకరించారు. ఈ…
ఎలక్ట్రిక్ బస్సుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏఐటీయూసీ నిరసన ఆర్టీసీ డిపోలో అధికారులకు వినతిపత్రం సమర్పణ
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం :- ఏపీ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, ఆర్టీసీ డిపోలకు చెందిన విలువైన స్థలాలను కారుచౌకగా లీజుకు ఇవ్వడాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గురువారం…