Author: JALAIAH

తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటు స్థాయి సమావేశం…

తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:- తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటు స్థాయి సమావేశం… బీద రవిచంద్ర గారి అధ్యక్షతన నెల్లూరులోని మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి క్యాంపు కార్యాలయంలో జరిగింది. మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు,…

ముండ్లమూరు యానాది కాలనీలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు – నేరాల నియంత్రణకు విస్తృత తనిఖీలు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐ.పి.ఎస్., గారి ఆదేశాల మేరకు, దర్శి డీఎస్పీ శ్రీ పి. బాలమురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం 8 గంటల నుంచి 9…

నూతన డిపిటివో బాధ్యతలు చేపట్టిన వెంకటేశ్వర్లు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం.:- జిల్లా నూతన ప్రజా రవాణా శాఖ అధికారిగా జి. వెంకటేశ్వర్లు శనివారం సాయంత్రం స్థానిక ఆర్టీసీ గ్యారేజీలోని తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.ఈయన నెల్లూరు జిల్లా నుండి పదోన్నతి పై ఇక్కడకు బదిలీపై వచ్చారు.నూతన డిపిటివో…

చిన్నఅమ్మపాలెం గ్రామంలో ఇంటింటి ప్రచారం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- చిన్నఅమ్మపాలెం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి, కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాను.రూ.1.7 కోట్లతో కొత్త తారు రోడ్డు, రూ.33 లక్షలతో సీసీ రోడ్లు, చెరువు అభివృద్ధి…

శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా కేంద్రం నెల్లూరు పట్టణం నందు దివ్యాంగులకు ఉచిత మూడు చక్రాల స్కూటీలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర చైర్మన్ శ్రీ గడుపూటి నారాయణస్వామి

తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:- నేడు శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా , నెల్లూరు పట్టణం నందు జిల్లాకు చెందిన 80 మంది దివ్యాంగుల లబ్ధిదారులకు ఉచితంగా మూడు చక్రాల స్కూటీ వాహనాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన…

శ్రీ గాయత్రి విద్యా పరిషత్ డిగ్రీ కళాశాల లో విద్యార్థినుల్లో నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం-2026

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC), శ్రీ గాయత్రి విద్యా పరిషత్ డిగ్రీ కళాశాల, కందుకూరు సంయుక్త ఆధ్వర్యంలో నాంది ఫౌండేషన్ సహకారంతో కళాశాలలో విద్యార్థినుల కోసం ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి మరియు అవగాహన…

డీఎస్సీ అక్రమాలపై సమరశంఖం.. రిలే నిరాహారదీక్షలో పాల్గొన్న తూమాటి మాధవరావు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- మెగా డీఎస్సీ–2025 ఉపాధ్యాయ పోస్టుల నియామకాల్లో జరిగిన అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు, అవకతవకలను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కందుకూరు సబ్‌-కలెక్టర్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్ష నిర్వహించారు.మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్…

తోటి స్నేహితుడుకు ఆర్థిక సహాయం

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలంలోని ఊళ్ళ పాలెం గ్రామంలో 1992_97 బ్యాచ్ కి చెందిన ఎస్ కే సుభాని గత కొద్ది కాలంగా ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ఆ స్కూలు పూర్వ విద్యార్థులు తమ వంతు సహాయంగా ఆర్థికంగా…

సామాజిక విప్లవ పాటల తూటా ‘గద్దర్” కందుకూరులో జరిగిన మూడవ స్మారక కార్యక్రమంలో నీలం నాగేంద్రరావు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- సామాజిక విప్లవ పాటల తూటా లాల్,నీల్ ఉద్యమ వారధి ప్రజా యుద్ధనౌక గద్దర్ అని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రరావు నివాళులర్పించారు. కందుకూరులో సిపిఐ కార్యాలయంలో సామాజిక విప్లవ జన చేతన…

కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్ళండి..

మాజీ మంత్రి బాలినేని తో ఇరిగెలా సూర్యనారాయణ రెడ్డి,చంద్రశేఖర్ రెడ్డి భేటీ… తొలి శుభోదయం న్యూస్ హైదరాబాద్:- మాజీ మంత్రి,జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు,ప్రకాశం జిల్లా కీలక నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ని హైదరాబాదు నగరం లోని మాదాపూర్ లో ఉన్న…