Author: JALAIAH

ఈనెల 19న జరిగే ట్రాక్టర్ ర్యాలీకి తరలి రండి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి కె వీరారెడ్డి పిలుపు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- వర్జీనియ పొగాకు గిట్టుబాటు ధరలకై, రైతు సంరక్షణ కోసం ఈనెల 19న శుక్రవారం ఒంగోలులో జరిగే భారీ ట్రాక్టర్ ర్యాలీలో వేలాది సంఖ్యలో రైతులు పాల్గొని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రకాశం జిల్లా…

పేద కుటుంబాలకు కష్టకాలంలో అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) నిజంగా ఒక సంజీవనిలా పనిచేస్తోంది.

తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు :- నెల్లూరులోని విపిఆర్ కార్యాలయంలో కోవూరు నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను అందజేశాను.ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ పేదల సంక్షేమం విషయంలో ఎలాంటి రాజీ పడకుండా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు…

ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి కత్తి కిరణ్‌కు విట్ అమరావతిలో ఉచిత ఇంజనీరింగ్ సీటు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ పట్టణంలోని ఏ.ఆర్.సి. & జి.వి.ఆర్. ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థి కత్తి కిరణ్ తన అసాధారణ ప్రతిభతో అమరావతిలోని ప్రతిష్ఠాత్మక విట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉచిత సీటు సాధించి కళాశాలకు, తల్లిదండ్రులకు మరియు…

శిశువు జన్మించే నాటికి ఏడు నెలలు ఉంటాయి అని డాక్టర్లు నిర్దారిచారు

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- మూళ్ళ పొదల్లో పసి శిశువు ఒంగోలు పట్టణంలోని గాంధీ రోడ్ లోనిఓ పి ఎస్ స్కూల్ ఎదురుగా శివారు ప్రాంతంలో ముళ్ళపదల్లో సుమారుగా మృతి చెందిన ఏడు రోజులు మగ శిశువును ముల్లంగిపోతల్లో పారేయడం జరిగినది…

ఐ.ఎఫ్.సి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బట్టలు పంపిణీ

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కుల,మతాలకతీతంగా పేదవారి సహయార్ధం నిర్వహిస్తున్న ఎన్నో కార్యక్రమాల్లో భాగంగా కందుకూరు పట్టణంలో గురువారం ప్రతి ఇంటిలో బట్టలు పాతవి కొత్తవి వారికి సరిపోనివి, ఉపయోగపడనివి సేకరించి ఐ.ఎఫ్.సి ఫౌండేషన్ వారికి అందించడం జరిగింది.సంస్థ నిర్వాహకులు అందరూ…

యు.ఎఫ్.యస్ సర్వే షెడ్యూల్ పోస్టర్ను ఆవిష్కరించిన మార్కాపురం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ విజయ సునీత IAS

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- ఈకార్యక్రమంలో మార్కాపురం జిల్లా స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు జిల్లా అధికారి శ్రీ బి.బాలు నాయక్ ఉప మండల స్వర్ణ గ్రామ అధికారులు, డి.యస్.జి.ఓ స్వర్ణ గ్రామ సిబ్బంది పాల్గొనటం జరిగింది. ముఖ్య గమనిక: UFS…

అధికారులకు తప్పని తిప్పలు.కోరం లేక జనరల్ బాడీ సమావేశాన్ని తిరిగి వాయదా వేసిన ఎం పి పి శోభారాణి.

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- గ్రామ రాజ్య అభివృద్ధి మౌలిక వసతుల కల్పన,ప్రగతి సాధన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు నిధులు ఇచ్చి చేపట్టే పనులు అమలు చేయాలంటే దానికి మండల పరిషత్, గ్రామ రాజ్యాల కేంద్రంగా జరగాలి.…

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠిన చర్యలు – 31 మందికి జరిమానాలు, ఒకరికి జైలు శిక్ష విధింపు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్ :- మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, కంభం పోలీస్ స్టేషన్ ఎస్సై శ్రీ ఎ. శివ కృష్ణా రెడ్డి గారు మద్యం సేవించి వాహనాలు…

ఒంగోలు పట్టణం నందు రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి , గొట్టిపాటి రవి కుమార్ గారు , ఆనం రామనారాయణరెడ్డి గారితో కలిసి దివ్యాంగులకు 50 ఉచిత మూడు చక్రాల స్కూటీలు పంపిణీ చేసిన రాష్ట్ర చైర్మన్ గడుపూటి నారాయణస్వామి ..

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఒంగోలు పట్టణం నందు 50 మంది దివ్యాంగుల లబ్ధిదారులకు ఉచితంగా మూడు చక్రాల స్కూటీ వాహనాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి వర్యులు శ్రీ డోలా బాల…

శక్తి యాప్ డౌన్‌లోడ్, గుడ్ టచ్–బ్యాడ్ టచ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:- మహిళలు, బాలికల భద్రత మరియు చిన్నారుల్లో అవగాహన పెంపొందించే లక్ష్యంతో ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు, మహిళలకు శక్తి…