google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Category: ఆంధ్రప్రదేశ్

బీసీల కుల గణనను డేడికేటెడ్ కమిషన్ సక్రమంగా నిర్వహించాలి: జాడి శ్వేత

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా బీసీ కులాల జన గణన ను శాస్త్రీయంగా ఎట్టి అవకతవకలకు తావు లేకుండా సక్రమంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు…

బక్రీద్ పండుగ నేపథ్యంలో మూగజీవాల అక్రమ రవాణా, చట్టవిరుద్ధ వధింపులపై ప్రకాశం, మార్కాపురం జిల్లాల పోలీసులు ప్రత్యేక నిఘా

మూగజీవాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం.. 53 ప్రత్యేక బృందాల ఏర్పాటు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:- రాబోవు బక్రీద్ పండుగ నేపథ్యంలో ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాలలో ఎటువంటి మూగజీవాల అక్రమ రవాణా, చట్టవిరుద్ధ వధింపులు జరగకుండా…

కృష్ణాపురం రైతుల ముఖాల్లో వెల్లివిరిసిన ఆనందం పొలాలకువెళ్లే దారిలో 40 లక్షలతో బ్రిడ్జినిర్మాణానికి శ్రీకారం MLA ఇంటూరి చేతుల మీదుగా శంకుస్థాపన

నాగేశ్వరరావు కృషికి అన్నదాతల కృతజ్ఞతలు తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు:- ఉలవపాడు మండలం కృష్ణాపురం రైతుల కష్టాలు తీరబోతున్నాయి. ఎలికేరు చెక్ డ్యాం నుంచి చాగొల్లు చెరువుకు వెళ్లే కాలువపై కృష్ణాపురం పొలాల వద్ద బ్రిడ్జి పదేళ్ల క్రితం కూలిపోగా… దాని…

MSME పార్కుకు, CM చంద్రబాబు సోమవారం వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

తోలు శుభోదయం న్యూస్ కందుకూరు :- వలేటివారిపాలెం మండలం అయ్యవారిపల్లె దగ్గర 100 ఎకరాలలో ఏర్పాటు కాబోతున్న MSME పార్కుకు, CM చంద్రబాబు సోమవారం వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శిలాఫలకాన్ని ఆవిష్కరించగా సబ్ కలెక్టర్…

రైతు సజీవ దహనం ఘటనపై డా గొట్టిపాటి లక్ష్మీ దిగ్భ్రాంతి

తొలి శుభోదయం న్యూస్ ముండ్లమూరు:- ముండ్లమూరు మండలం పోలవరం గ్రామానికి చెందిన రైతు వల్లేపు వెంకటేశ్వర్లు పంట వ్యర్థాలను తగలబెట్టే సమయంలో జరిగిన ప్రమాదంలో సజీవ దహనమవడం బాధాకరమని డా గొట్టిపాటి లక్ష్మీ విచారం వ్యక్తం చేశారు.మంటలు బోరు వైర్లకు అంటుకుంటాయనే…

అక్రమ జూదంపై ఉక్కుపాదం… తెల్లబాడు గ్రామంలో మద్దిపాడు పోలీసుల దాడి, ఐదుగురు అరెస్ట్ – నగదు స్వాధీనం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- అక్రమ కార్యకలాపాల నియంత్రణలో భాగంగా ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు తెల్లబాడు గ్రామంలో జూదంపై ప్రత్యేక దాడి నిర్వహించారు. ఈ దాడిలో జూదానికి పాల్పడుతున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.నిందితుల వద్ద నుంచి…

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు కొనుగోలుకు 500 కోట్ల రూపాయలు కేటాయించాలి— ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్-

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- కందుకూరు పట్టణం దోబుగుంట వద్ద ఉన్న పొగాకు వేలంకేంద్రం వద్ద రైతు సంఘాల పిలుపులో భాగంగా నిరసన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి సిఐటియు పట్టణ సహాయ కార్యదర్శి ఎస్ఏ గౌస్ అధ్యక్షత వహించారు…

ప్రజా ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సత్వర పరిష్కారించాలి:ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

పోలీస్”ప్రజా సమస్యల పరిష్కార వేదిక”( మీకోసం) కార్యక్రమంకు 66 ఫిర్యాదులు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన “మీకోసం” కార్యక్రమంలో…

హాస్టల్ పిలుస్తోంది.. కదలిరా

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ ఎన్.లక్ష్మీ నాయక్ గారి ఆదేశాల మేరకు ఒంగోలు అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ షేక్ రబియా గారి అధ్యక్షతన సోమవారం ఒంగోలు కర్నూల్ రోడ్డు ఫ్లైఓవర్ దగ్గర…

ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

పెండింగ్ కేసులపై ప్రత్యేక శ్రద్ద వహించి త్వరితగతిన పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ ప్రాపర్టీ నేరాల కట్టడి, నిందితుల గుర్తింపు, రికవరీకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చెయ్యాలి. అదృశ్య కేసుల ఛేదనలో సాంకేతికత వినియోగం విధానాలు అనుసరించాలి.జిల్లా ఎస్పీ మహిళలు, చిన్నారులపై జరుగుతున్న…