google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Category: ఆంధ్రప్రదేశ్

సమగ్ర భద్రతే లక్ష్యం… సైబర్ మోసాలు, మహిళా–చిన్నారుల భద్రత, గంజాయి నిర్మూలనపై ప్రకాశం జిల్లా పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రజల్లో నేరాల పట్ల అవగాహన పెంపొందించడం, భద్రతా చైతన్యం కల్పించడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు సైబర్ మోసాలు, మహిళా భద్రత, చిన్నారుల రక్షణ, గంజాయి నిర్మూలన, రోడ్డు భద్రత, ఆస్తి నేరాల…

మహిళలు, చిన్నారుల భద్రతే లక్ష్యం… శక్తి యాప్‌పై ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:- మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు జిల్లావ్యాప్తంగా శక్తి యాప్ (Sakthi App) వినియోగంపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.…

డబల్ రిజిస్ట్రేషన్ల చేస్తే కఠిన చర్యలు

దస్తావేజు లేఖర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన పోలీసులు తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురంలో ఇటీవలన భూ సమస్యలు ఎక్కువయ్యాయని దస్తావేజు లేఖరులు డబల్ రిజిస్ట్రేషన్లు చేస్తే కఠిన చర్యలు తప్పవని మార్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ MD. K. అల్తాఫ్ హుస్సేన్…

జనాభా పెరుగుదల తప్పనిసరి: ఎమ్మెల్యే ముత్తుముల

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-.గతంలో కుటుంబ నియంత్రణను ప్రోత్సహించిన చంద్రబాబు, ప్రస్తుత అంతర్జాతీయ, జాతీయ పరిణామాల నేపథ్యంలో పాపులేషన్ మేనేజ్మెంట్ అత్యవసరమని ఏపీ కూటమి ప్రభుత్వం భావిస్తోందని జనాభా తగ్గితే భవిష్యత్తులో రాష్ట్రంలో వర్క్ ఫోర్స్ కొరత ఏర్పడి అభివృద్ధి కుంటుపడకుండా…

ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే నాగేశ్వరరావు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- మత్స్యకారుల సేవలో పథకం అమలులో భాగంగా… లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసేందుకు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈ ఉదయం కావలి నియోజకవర్గం తుమ్మలపెంట గ్రామానికి విచ్చేశారు. గౌరవ మంత్రులు, సహచర…

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసిన బాలినేని శ్రీనివాసరెడ్డి

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మాజీ మంత్రి, జనసేన పార్టీ సీనియర్ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం…

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై సింగరాయకొండలో వైఎస్సార్‌సీపీ వినూత్న నిరసన

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- కొండేపి నియోజకవర్గం సింగరాయకొండ మండలంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర PAC సభ్యులు, కొండేపి నియోజకవర్గ…

పెంచిన పెట్రోలు,డీజిల్, గ్యాస్,నిత్యావసర ధరలను వెంటనే తగ్గించాలి.

కందుకూరు నియోజకవర్గ ఇన్చార్జి శ్రీ బుర్రా మధుసూదన్ యాదవ్ డిమాండ్ తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- పెట్రో ధరలు ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికంగా చంద్రబాబు నాయకత్వం లోని కూటమి ప్రభుత్వం ప్రజలపై పెట్రో భారం రూ.3,391 కోట్లు మోపిందని తక్షణమే పెంచిన పెట్రోల్…

ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులకు వ్యాధి నిర్మూలనే లక్ష్యంతో శాస్త్రవేత్తలు నిరంతరం వ్యాక్సిన్ ఆవిష్కరణ

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులకు వ్యాధి నిర్మూలనే లక్ష్యంతో శాస్త్రవేత్తలు నిరంతరం వ్యాక్సిన్ ఆవిష్కరణ లక్ష్యంగా వైద్య పరిశోధనలకు మద్దతు గా నిలుద్దాము అని అంతర్జాతీయ స్థాయిలోచాటి చెప్పే రోజు ఈ రోజు అని హెల్ప్…

సోలార్ విద్యుత్‌తో స్వయం సమృద్ధి వైపు అడుగులు వేయండి!

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి పట్టణం కురిచేడు రోడ్‌లో ప్రారంభమైన రిషిత సోలార్ & అగ్రి ఎంటర్‌ప్రైజెస్ కార్యాలయాన్ని దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ,టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా…