పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లభించేలా వినతి
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు విజయవాడలో గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ కింజరాపు అచ్చెంనాయుడు గారిని ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారితో కలిసి మర్యాదపూర్వకంగా కలిశాను. కందుకూరు ప్రాంత పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి…