Month: June 2026

ప్రకాశం టంగుటూరు మండలం ఆలకూరపాడు అతి త్వరలో ఆలకూరపాడు రోడ్డు ప్రారంభం…

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- ఎన్నో సంవత్సరాలుగా గుంతల మయంతో సరియైన రోడ్డు లేక ఇబ్బంది పడుతున్న ఆలకూరపాడు గ్రామ ప్రజలకు రోడ్డు శాంక్షన్ చేయించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి రోడ్డు…

సర్కిల్ క్రైమ్ రివ్యూ సమావేశం నిర్వహించిన వై.పాలెం సీఐ శ్రీ కె. అజయ్‌కుమార్ గారు – కేసుల త్వరితగతిన దర్యాప్తు, పరిష్కారంపై ఆదేశాలు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- వై.పాలెం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ కె. అజయ్‌కుమార్ గారు సర్కిల్ పరిధిలోని ఎస్సైలతో కలిసి సర్కిల్ క్రైమ్ రివ్యూ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో వివిధ యూఐ (UI) కేసులు, లోక్ అదాలత్‌కు సంబంధించిన…

మాకు న్యాయం చేయండి అంటున్న ముతకాని కవిత

తొలి శుభోదయం న్యూస్ పొన్నలూరు:- ప్రకాశం జిల్లాలో పొన్నలూరు మండలంలో ఇప్పగుంట గ్రామానికి చెందిన ముతకాని లక్ష్మీనారాయణ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన చుండి మల్లికార్జున అనే వ్యక్తి దగ్గర 8-4-2022 వ తేదీన సర్వేనెంబర్ 361 లో 23…

ప్రజల రక్షణే లక్ష్యం – రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో విస్తృత భద్రతా తనిఖీలు నిర్వహించిన ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:- ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ బస్టాండ్లలో విస్తృత స్థాయిలో భద్రతా తనిఖీలు చేపట్టారు.ప్రజలు అధిక సంఖ్యలో…

ఒంగోలులో ఘనంగా కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవ మహాసభ

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఒంగోలులోని SGVS కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్సవ మహాసభలో దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు, టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గారు…

నెల్లూరు జిల్లాలో 60 వేలకుపైగా రైతు కుటుంబాల సమస్యలు పరిష్కరించాలి

సీజేఎఫ్‌ఎస్(CJFS) భూములకు పట్టాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు :- నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సుమారు 60,505 రైతు కుటుంబాలకు చెందిన 66,276 ఎకరాల సీజేఎఫ్‌ఎస్ (CJFS) భూములకు సంబంధించిన సమస్యలను తక్షణమే పరిష్కరించి, అర్హులైన రైతులకు…

బీసీ అభ్యర్థులకు సంపూర్ణ న్యాయం చేయాలి ఏపీపీఎస్సీకి వినతి

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం నందు సమావేశమైన వెనుకబడిన వర్గాల ప్రత్యేక కమిషన్ కుఉద్యోగ నియామకాలలో ఓపెన్ కేటగిరీ మెరిట్‌లో ఎంపికైన బీసీ అభ్యర్థులను ఓపెన్ కేటగిరీలోనే పరిగణించి,…

పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ జూన్ 19న ఒంగోలులో జరిగే ట్రాక్టర్ ర్యాలీకి తరలిరండి

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- పోగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, పొగాకు రైతుల సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఈనెల 19న ఒంగోలులో జరిగే ట్రాక్టర్ ర్యాలీ కి రైతులందరూ తరలిరావాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన…

జూలై 11న జరిగే జాతీయ లోక్ అదాలత్ ను జయప్రదం చేయండి.

సీనియర్ సివిల్ జడ్జి మరియు మండల న్యాయ సేవాధికారి కమిటీ చైర్మన్ శ్రీ కే.కే.వి బులికృష్ణ తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- జాతీయ లోక్ అదాలత్ జూలై 11వ తేదీన కందుకూరు కోర్టు నందు మండల న్యాయ సేవాధికార కమిటీ ఆధ్వర్యంలో…

మధ్యాహ్న భోజనం లో మెనూ పాటించాలి..MEO 2, బాలాజీ

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- ప్రభుత్వం పాఠశాలల్లో నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం లో మెనూ తప్పనిసరిగా పాటించాలని టంగుటూరు MEO 2 తన్నీరు బాలాజీ ఉపాధ్యాయులకు సూచించారు. కాకుటూరి వారి పాలెం ప్రాథమిక పాఠశాల ను ఆకస్మికంగా…