google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Month: June 2026

రెవిన్యూ సమస్యల పరిష్కారానికే గ్రామ సభ- ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :- ఒంగోలు మండలం ఉలిచి గ్రామం నందు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు గ్రామ సభ ను నిర్వహించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించడమే ఈరెవిన్యూ సదస్సు లక్ష్యమని శాసనసభ్యులు గారు…

స్కై ఐ ప్రకాశం ప్రాజెక్ట్‌తో మొహర్రం శోభాయాత్రపై వైమానిక నిఘా… కనిగిరి బొడ్డు చావిడిలో భద్రతను పర్యవేక్షించిన మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్ :- మొహర్రం పర్వదినం సందర్భంగా శాంతిభద్రతలను మరింత పటిష్టం చేయాలనే ఉద్దేశంతో మార్కాపురం జిల్లా పోలీసు ఎస్పీ గారి ఆదేశాల మేరకు స్కై ఐ ప్రకాశం ప్రాజెక్ట్ ద్వారా కనిగిరి పట్టణంలోని బొడ్డు చావిడి…

డ్రగ్స్ రహిత ఆంధ్ర ప్రదేశ్ లక్ష్యంగా మాదకద్రవ్యాల పై రాజీలేని పోరాటం : సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. శ్రీ డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి .

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సాంత్వన సేవ సమితి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన‘డ్రగ్స్ వద్దు బ్రో ‘ పోస్టర్ ను ( గోడపత్రిక ) ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మంత్రి…

స్కై ఐ ప్రకాశం ప్రాజెక్ట్‌తో మొహర్రం వేడుకలపై గద్దల కన్ను… తుమ్మలచెరువులో డ్రోన్ నిఘా నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- మార్కాపురం జిల్లా పోలీసు ఎస్పీ గారి ఆదేశాల మేరకు, స్కై ఐ ప్రకాశం ప్రాజెక్ట్ ద్వారా మొహర్రం పర్వదినాన్ని పురస్కరించుకుని తర్లుపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని తుమ్మలచెరువు ప్రాంతంలో ప్రత్యేక డ్రోన్ నిఘా నిర్వహించారు.ఎస్‌ఐ…

ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఈనెల 27 వ. తేదీ శనివారం అనగా రేపు ఉదయం 10 గంటలకు ప్రకాశం జిల్లా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ పెద్ద ఎత్తున అన్ని రాజకీయ…

ప్రజలు, వాహనదారులు ట్రాఫిక్ మళ్లింపు మార్గాలను అనుసరించి పోలీసులకు సహకరించాలి: మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపియస్.

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- ఈ నెల 27వ తేదీన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం జిల్లాలోని గిద్దలూరు మండలం, క్రిష్ణంశెట్టిపల్లి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో “సంజీవిని డిజిటల్ నర్వ్ సెంటర్”ను ప్రారంభించనున్న…

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై విస్తృత పరిశీలన

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- మార్కాపురం జిల్లా, గిద్దలూరు నియోజకవర్గానికి విచ్చేయనున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన సందర్భంగా, గౌరవ గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ముత్తుముళ్ల అశోక్ రెడ్డి గారితో కలిసి హెలిప్యాడ్, సంజీవని…

ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం (జూన్ 26) సందర్భంగా అవగాహన కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సూపరింటెండెంట్ వారి ఆదేశాల మేరకు, కంభం ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని వాసవి పాలిటెక్నిక్ కళాశాలలో ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం (జూన్ 26) పురస్కరించుకుని…

దళితవాడలో ఫైవ్ స్టార్ ఫైనాన్స్ కంపెనీ దౌర్జన్యం..

పేదల ఇళ్లపై ఫైనాన్స్ కంపెనీల వేధింపులు ఆందోళనకరం – ఫైవ్ స్టార్ ఫైనాన్స్ కంపెనీ వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం శానంపూడి గ్రామం దళితవాడలో ఫైవ్ స్టార్ ఫైనాన్స్…

కందుకూరుకు త్వరలో ఎలక్ట్రికల్ బస్సులు – MLA నాగేశ్వరరావు ప్రతి గ్రామానికి RTC బస్సు సర్వీసులు అందుబాటులోకి…

విద్యార్థుల కోసం బస్సుసర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే ఇంటూరి తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- లింగసముద్రం మండలంలోని యర్రారెడ్డిపాలెం నుంచి తిమ్మారెడ్డిపాలెం మోడల్ స్కూల్ వరకు కొత్తగా నడపబోతున్న ఆర్టీసీ బస్సు సర్వీసును…. కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారు గురువారం ప్రారంభించారు.…

You missed