ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు,విద్యా సామాగ్రి పంపిణీ
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- చేయి చేయి కలుపుదాం ఆపదలో ఉన్న వారిని ఆదుకుందాం అనే నినాదంతో శ్రీ రామసాయిబాబా వెల్ఫేర్ సొసైటీ కందుకూరు వారి ఆధ్వర్యంలో బుధవారం సొసైటీ సభ్యుల సహకారంతో కందుకూరు పట్టణం బ్రృందావనం కాలనీలో ఉన్న ప్రభుత్వ…