ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) కార్యక్రమంలో ప్రజల నుంచి వినతి పత్రాలను స్వయంగా స్వీకరించి ఎమ్మెల్యే
తొలి శుభోదయం న్యూస్ బుచ్చిరెడ్డిపాలెం:- బుచ్చిరెడ్డిపాళెంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) కార్యక్రమంలో ప్రజల నుంచి వినతి పత్రాలను స్వయంగా స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకున్నాను.సీసీ రోడ్లు, వంతెనలు, డ్రైనేజీలు, ఇతర మౌలిక వసతులకు సంబంధించిన ప్రతి అర్జీలను…
మహిళలు, బాలలు, విద్యార్థుల భద్రతే లక్ష్యం… పోక్సో చట్టం, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, మహిళలపై నేరాలు, సైబర్ మోసాలు, బాల్య వివాహాల నివారణ, మాదకద్రవ్యాల నిర్మూలనపై విస్తృత అవగాహన కల్పించిన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు ఏఎన్ఎంలు (ANMs), ఆశా కార్యకర్తలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు ప్రజలతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమాల్లో మహిళలపై నేరాల నివారణ,…
సామాజిక కార్యకర్త, టీడీపీ సీనియర్ నేతను పరామర్శించిన ప్రశాంతమ్మ.
తొలి శుభోదయం న్యూస్ కొవ్వూరు నియోజకవర్గం :- కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు శుక్రవారం స్థానికంగా పలువురిని పరామర్శించారు. కోవూరు శాంతినగర్కు చెందిన సామాజిక కార్యకర్త దేవిరెడ్డి సురేష్ రెడ్డి గారికి ఇటీవల జరిగిన ప్రమాదంలో…
II సెమిస్టర్ మరియు IV సెమిస్టర్ పరీక్ష ఫలితాలలో టి.ఆర్.ఆర్.విద్యార్థుల విజయకేతనం
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- టి.ఆర్. ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) కందుకూరు కళాశాల II సెమిస్టర్ మరియు IV సెమిస్టర్ ఫలితాలను ఈరోజు విడుదల చేయడం జరిగింది. II సెమిస్టర్ నందు బిఏ 85% బీఎస్సీ 83%…
వీఆర్ఏ(VRA) మరుప్రోలు. కోటిరెడ్డికి బాపట్ల మండల తహసిల్దార్ & మేజిస్ట్రేట్ షేక్. సలీమా నివాళులు
తొలి శుభోదయం న్యూస్ బాపట్ల:- ఏపీ బాపట్ల మండల రెవెన్యూ శాఖలో దశాబ్దాల పాటు వీఆర్ఏగా సేవలందించిన మరుప్రోలు.కోటిరెడ్డి భౌతికకాయానికి బాపట్ల మండల తహసిల్దార్ & మేజిస్ట్రేట్ షేక్. సలీమా నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం…
సామరస్యపూర్వక పరిష్కారాలే లక్ష్యం… లోక్ అదాలత్ ద్వారా ఇరు పక్షాలకు కౌన్సెలింగ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా పోలీసులు లోక్ అదాలత్ సందర్భంగా ఇరు పక్షాలకు కౌన్సెలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా సంబంధిత వివాదాలపై ఇరు పక్షాలతో విడివిడిగా మరియు సంయుక్తంగా…
విద్యా ప్రమాణాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి: ఎంఈవో
తొలి శుభోదయం న్యూస్ కంభం:- ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల అభివృద్ధితో పాటు విద్యార్థులకు నాణ్యమైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని మండల విద్యాశాఖ అధికారి అబ్దుల్ సత్తార్ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని జడ్పీ ఉన్నత పాఠశాల, కందులాపురంలో…
ఈద్గమిట్ట, సింగరాయకొండ. శ్రీ శ్రీ శ్రీ హజరత్ మహబూబ్ సుభహాని “గంధ మహోత్సవము” లో పాల్గొన్న ఆదిమూలపు సురేష్ మాదాసి వెంకయ్య.
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ మండల కేంద్రం, ఈద్గమిట్ట ( కనుమళ్ల రోడ్ ) లో కొన్ని వేల మంది భక్తులు కుల మతాలకు అతీతంగా హాజరు కాగా… అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా జరుగుతున్న… శ్రీ శ్రీ…
గిద్దలూరు సబ్డివిజన్లో ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ (MD) పర్యటన
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ (AP State Housing Corporation Ltd) గౌరవ మేనేజింగ్ డైరెక్టర్ (MD) గారు శ్రీ అరుణ్ బాబు గారు గురువారం మార్కాపురం జిల్లా పరిధిలోని గిద్దలూరు సబ్డివిజన్లో విస్తృతంగా పర్యటించారు.ఈ…
అనారోగ్యంతో హాస్పటల్ నందు చికిత్స పొందుతున్న… శ్రీ కూనం సుబ్బారెడ్డి గారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి పరామర్శించినడాక్టర్ శ్రీ మాదాసి వెంకయ్య .
తొలి శుభోదయం న్యూస్ పొన్నలూరు:- పొన్నలూరు మండలం, ముప్పాళ్ళ గ్రామ నాయకులు శ్రీ కూనం బ్రహ్మానంద రెడ్డి గారి తండ్రి శ్రీ కూనం సుబ్బారెడ్డి గారు కిమ్స్ హాస్పిటల్స్, ఒంగోలు నందు అనారోగ్యంతో చికిత్స పొందుచున్న విషయం తెలియగా… హాస్పటల్ నందు…