google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Category: ఆంధ్రప్రదేశ్

దర్శి సాయి నగర్‌లో భారీ CASO దాడులు… 39 బైకులు, 1 ఆటో స్వాధీనం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా దర్శి పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయి నగర్ ప్రాంతంలో పోలీసులు విస్తృతంగా కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ (CASO) నిర్వహించారు. సీఐ దర్శి గారు, సీఐ సంతమాగులూరు గారు మరియు…

శ్రీ చైతన్య విద్యార్థులకు ఎమ్మెల్యే ఇంటూరి అభినందనలు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్ష ఫలితాలలో, ప్రతిభ చూపిన కందుకూరులోని శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అభినందించారు.సోమవారం TDP కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో… విద్యార్థులు జ్ఞాన అన్షు (595),…

“మీకోసం (PGRS)” కార్యక్రమాన్ని మార్కాపురం జిల్లా పోలీసులుప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 33 ఫిర్యాదులు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- ప్రజా ఫిర్యాదులను తక్షణ పరిష్కారం అందించాలనే లక్ష్యంగా మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు మార్కాపురం డిఎస్పీ యు.నాగరాజు మరియు పోలీస్ అధికారులు సోమవారం ఒంగోలు, జిల్లా…

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ నిర్వహించారు.

తొలి శుభోదయం న్యూస్ బాపట్ల పోలీస్:- అర్జీలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం…

సొంత గ్రామంలో ఇంటి పన్ను చెల్లించిన మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సామాన్యులకు ఆదర్శంగా నిలిచారు. సోమవారం ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడు పాలెంలోని తన స్వగృహానికి సంబంధించి 2026-27 ఆర్థిక…

బాపట్ల రైల్వే స్టేషన్ అభివృద్ధి, రైళ్ల హాల్టింగ్ కోసం ఎంపీ కృష్ణప్రసాద్‌కు వినతిపత్రం

తొలి శుభోదయం న్యూస్ బాపట్ల:- బాపట్ల జిల్లా కేంద్రంగా రూపాంతరం చెంది, ప్రముఖ విద్యా, పర్యాటక , ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వంటి కీలక కేంద్రాలకు నిలయంగా ఉన్న నేపథ్యంలో, స్థానిక రైల్వే మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం బాపట్ల పార్లమెంట్…

భూపని లింగయ్య ను పరామర్శించిన ఎమ్మెల్యే ముత్తుముల

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- గిద్దలూరు నియోజకవర్గం రాచర్ల మండలం సత్యవోలు గ్రామంలో ఉండే భూపని లింగయ్య గారు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న విషయం తేలుసుకున్న గౌ ” ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్…

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభకు ఆల్ ఇండియా ఐడియల్ టీచర్స్ అసోసియేషన్ అభినందనలు

తొలి శుభోదయం న్యూస్ బెస్తవారి పేట:- 2025-26 జరిగిన ఎస్‌ఎస్‌సి (SSC) పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచినందుకు కలెక్టర్ గారిచే అభినందనలు అందుకున్న బెస్తవారి పేట టాపర్ 589/600 సాధించిన షేక్ వాహిద D/O షేక్ నాయబ్…

కంభం లో కొలువైన కోటా సత్యమంభా ను దర్శించుకున్న బీజేపీ నాయకులు

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అప్పిశెట్టి ఉదయ్ శంకర్ ఆధ్వర్యం లో భారతీయ జనతా పార్టీ మాజీ జిల్లా ఉపాధ్యక్షులు భవనాషి వెంకట రామాంజనేయులు పాల్గొని ఎంతో మహిమాన్వితం అయిన…

ఖరీదైన వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నిజంగా ఒక వరం. ఆపదలో ఉన్న బాధితులకు అండగా నిలవడమే మన ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరులో జరిగిన 34వ విడత CMRF పంపిణీ కార్యక్రమంలో భాగంగా.. 39 మంది లబ్ధిదారులకు రూ. 35.37 లక్షల విలువైన చెక్కులను నా చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఇప్పటివరకు మన నియోజకవర్గంలో 1279 మందికి…