Category: ఆంధ్రప్రదేశ్

అక్రమాలకు అడ్డుకట్ట.. డ్రోన్ నిఘాతో మరింత పటిష్టమైన పోలీసింగ్‌!

బహిరంగ మద్యం, జూద కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా – ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో టెక్నాలజీ ఆధారిత పర్యవేక్షణ తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల పరిధిలో అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.…

టీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థి, IIITDM కాంచీపురం డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం.వి. కార్తీకేయన్ గారి ఉద్యోగ విరమణ

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- టీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కందుకూరు పూర్వ విద్యార్థి, ప్రస్తుతం IIITDM కాంచీపురం డైరెక్టర్‌గా ఉన్న ప్రొఫెసర్ మాచవరం వెంకట కార్తీకేయన్ గారు తన డైరెక్టర్ బాధ్యతల నుండి 27 ఆగస్టు 2026న వైదొలగి, అనంతరం…

మార్కాపురం జిల్లాలో ముమ్మరంగా నైట్ బీట్‌ – శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసుల నిరంతర నిఘా

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- రాత్రివేళల్లో విస్తృతంగా పోలీసుల గస్తీ – ప్రజల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత మార్కాపురం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో రాత్రి వేళల్లో నైట్ బీట్‌ నిర్వహిస్తూ శాంతిభద్రతలపై నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. ప్రజలు అధికంగా సంచరించే…

ఆకలితో ఉన్న వారికి ఆహారం అందిస్తున్న జీవన జ్యోతి

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ప్రకాశం జిల్లా కందుకూరు డివిజన్: జేడీబీఎం టౌన్ బాప్టిస్ట్ చర్చి వద్దతో పాటు వివిధ ప్రాంతాల్లో చిన్నారులు, పేదలు, యాచకులకు భోజన ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లను అందజేశారు. ఈ సేవను ప్రతి నెల చివరి ఆదివారం…

ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కాన్వాయ్ ట్రైల్ రన్ నిర్వహించిన మార్కాపురం జిల్లా ఎస్పీ

పటిష్ట బందోబస్తు నిర్వహణపై పోలీస్ అధికారులకు దిశానిర్దేశం చేసిన జిల్లా ఎస్పీ తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- ఈ నెల 31వ తేదీన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దోర్నాల మండలం, గంటావానిపాలెం వద్ద వెలిగొండ…

అభివృద్ధిపై వైసీపీకి చిత్తశుద్ధి లేదు మార్కాపురానికి కృష్ణాజలాలు రావడం జగన్ అండ్ కోకి ఇష్టం లేదు

చుక్క నీరు లేకుండానే ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేసి జగన్ ప్రజలను మోసం చేశారు మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం : – మార్కాపురానికి కృష్ణాజలాలు రావడం జగన్ అండ్ కోకి ఇష్టం…

పాకల జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఘనంగా తెలుగు భాషా, జాతీయ క్రీడా దినోత్సవాలు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- పాకల స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం తెలుగు భాషా దినోత్సవం మరియు జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సోపర్ల ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ…

ప్రజలకు అందుబాటులో ఆరోగ్య సేవలు – ఎమ్మెల్యే నాగేశ్వరరావు

ఉలవపాడులో 30 లక్షల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించిన ఇంటూరి తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు:- ఉలవపాడులో పలు అభివృద్ధి పనులకు గౌరవ శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారు శనివారం సాయంత్రం ప్రారంభోత్సవాలు చేశారు.నేషనల్ హెల్త్ మిషన్ క్రింద 11 లక్షలతో…

మాలకొండ శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో రూ.1.70 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన అన్నప్రసాద షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- వలేటివారిపాలెం మండలంలోని మాలకొండ శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో రూ.1.70 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన అన్నప్రసాద షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నాను.అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించాను. స్వామివారి…

దర్శి టీడీపీ కార్యాలయంలో ప్రజాదర్బార్… ప్రజల సమస్యలపై తక్షణ స్పందన!

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజాదర్బార్’ కార్యక్రమంలో ప్రజలు, టీడీపీ కార్యకర్తల నుంచి అర్జీలను స్వీకరించి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్న దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు.ప్రజలు అందించిన అర్జీలను…