ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) కార్యక్రమంలో ప్రజల నుంచి వినతి పత్రాలను స్వయంగా స్వీకరించి ఎమ్మెల్యే
తొలి శుభోదయం న్యూస్ బుచ్చిరెడ్డిపాలెం:- బుచ్చిరెడ్డిపాళెంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) కార్యక్రమంలో ప్రజల నుంచి వినతి పత్రాలను స్వయంగా స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకున్నాను.సీసీ రోడ్లు, వంతెనలు, డ్రైనేజీలు, ఇతర మౌలిక వసతులకు సంబంధించిన ప్రతి అర్జీలను…