ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.7,10,923 విలువైన LOCలు అందజేత
తొలి శుభోదయం న్యూస్ దర్శి:- ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) నుంచి మంజూరైన రూ.7,10,923 విలువైన LOCలను నలుగురు లబ్ధిదారులకు దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు అందజేశారు.సోమవారం దర్శి టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు LOCలను…
మన ఇంటికి మన అభివృద్ధి.. మహాలక్ష్మీ.
తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి మండలం పులిమివారిపల్లె, బట్టువారిపల్లి గ్రామాల్లో ‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఇంటింటికీ తెలుగుదేశం ప్రచారంలో దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు, టిడిపి యువ నాయకులు…
సీపీఐ సీనియర్ నాయకులు దశరథ రామయ్య గారి మృతి తీరని లోటు.
తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం:- భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు.కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. అండగా ఉంటామని హామీ.సీపీఐ సీనియర్ నాయకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక…
డా. కత్తి పద్మారావు 73వ జన్మదిన వేడుకలు ఘనంగా.. దళిత ఉద్యమ స్ఫూర్తికి నివాళి
తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు :- టంగుటూరు అంబేద్కర్ పార్కులో ప్రముఖ దళిత ఉద్యమ నాయకుడు, రచయిత డాక్టర్ కత్తి పద్మారావు 73వ జన్మదిన వేడుకలను దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మాల ఉద్యోగుల…
ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం ప్రారంభించిన ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం నేడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. ఒంగోలు నగరంలోని 36వ డివిజన్ లోని…
గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలి.లక్షలాది సంతకాలతో కూడిన పెన్ డ్రైవ్ లను కలెక్టర్ కు అందజేత.
— రాష్ట్రపతి ప్రధాని గవర్నర్ ముఖ్యమంత్రిలకు పంపాలని విజ్ఞప్తి. తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- గో మాతను జాతీయ ప్రాణిగా చేయాలని కోరుతూ హిందూ సంఘాల ప్రతినిధులు జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్రపతి ద్రౌపతి ముర్మ్ మరియు దేశ ప్రధాని నరేంద్ర…
పొగాకు రైతులు చేయబోతున్న నిరసన కార్యక్రమాలను జంతర్ మంతర్ తరహాలో విస్తృతంగా ప్రచారం చేయండి
తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పొగాకు రైతులకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29న టంగుటూరు సమీపంలో నిర్వహించనున్న జాతీయ రహదారి దిగ్బంధన కార్యక్రమానికి మద్దతుగా నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆమ్…
కందుకూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో, మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం 11వ వర్ధంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో, మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం 11వ వర్ధంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులు…
సోమరాజు పల్లి గ్రామంలో డోర్ టు డోర్ కార్యక్రమాలు కార్యక్రమం
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం కొండపి ఎమ్మెల్యే మన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ శ్రీ డోల బాల వీరాంజనేయ స్వామి మరియు రాష్ట్ర మారి…
సింగరాయకొండ గీతం ఒలంపియాడ్ స్కూల్ విద్యార్థులకు ఎన్నికలపై అవగాహన..
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ గీతం ఒలంపియాడ్ స్కూల్ విద్యార్థులకు పలు విభాగాల లో ప్రాతినిధ్యం వహించేందుకు సాధారణ ఎన్నికల తరహాలో ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఎన్నికల మీద అవగాహన కల్పించి తమకు తమ పాఠశాలకు…