google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Category: ఆంధ్రప్రదేశ్

మహానాడు – 2026 భూమిపూజలో పాల్గొన్న MLA ఇంటూరి నాగేశ్వరరావు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రతిఏటా ఘనంగా జరుపుకునే మహానాడు – 2026 పండుగ… ఈనెల 27,28,29 తేదీల్లో నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలో, జాతీయ రహదారి పక్కన కిసాన్ సెజ్ ప్రాంగణంలో జరగబోతోంది. మహానాడు…

సూరారెడ్డిపాలెంలో జూదంపై పోలీసుల భారీ దాడి – 9 మంది అదుపులోకి, నగదు & మొబైళ్లు స్వాధీనం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- టంగుటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సూరారెడ్డిపాలెం లారీ యూనియన్ కార్యాలయంలో జూదం జరుగుతున్నట్టు వచ్చిన విశ్వసనీయ సమాచారంతో ఎస్సై టంగుటూరు గారి ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు.ఈ దాడిలో జూదంలో పాల్గొంటున్న 9…

శ్రీవరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం పాత సింగరాయకొండ గ్రామం- సింగరాయకొండ మండలం – ప్రకాశం జిల్లా

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- జస్టీస్ డాక్టర్ మన్మధరావు హైకోర్టు జడ్జి కర్ణాటక శ్రీ స్వామివారిని బుధవారం దర్శించుకుని వేద పండితుల నడుమ ఆశీర్వచనం చేసి స్వామివారి చిత్రపటమును బహుకరించి తీర్థ ప్రసాదాలు సన్నెబోయిన శ్రీనివాసులు చైర్మన్ ధర్మకర్తల మండలి…

బహిరంగ మద్యం సేవనంపై మార్కాపురం జిల్లా పోలీసుల ప్రత్యేక డ్రైవ్… గ్రామాలు, పట్టణాల్లో ఓపెన్ బూజింగ్ ప్రదేశాల శుభ్రపరిచే కార్యక్రమాలు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- మార్కాపురం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో బహిరంగ మద్యం సేవనాన్ని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయి.ఎస్‌ఐ పామూరు , రాచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని రామాపురం గ్రామంలో ఓపెన్ బూజింగ్ ప్రదేశాలను గుర్తించి శుభ్రపరిచే కార్యక్రమం…

మహానాడు కార్యక్రమం కోసం ఎంపిక చేసిన ప్రాంగణాన్ని స్వయంగా సందర్శించిన టిడిపి ముఖ్య నేతలు

తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం:- ఈనెల 27, 28, 29 తేదీల్లో నెల్లూరు జిల్లా కోవూరులో మొదటిసారి జరగబోయే మహానాడు కార్యక్రమం కోసం ఎంపిక చేసిన ప్రాంగణాన్ని మంత్రివర్యులు నారాయణ , ఆనం రామనారాయణ రెడ్డి , నెల్లూరు పార్లమెంటు…

రైతులకు రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- వలేటివారిపాలెం మండలం, కొండసముద్రం గ్రామంలో 458 మంది రైతులకు రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేయడం జరిగింది.గత ప్రభుత్వ హయాంలో అనుభవం లేని వ్యక్తులతో చేపట్టిన రీ-సర్వే వల్ల కలిగిన అనేక ఇబ్బందులను…

నూతన బాధ్యతలు స్వీకరించిన జడ్జి గారికి కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేసిన ఒంగోలు జిల్లా కలెక్టర్ పి రాంబాబు

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ అల్లు సత్యానంద్ గారిని జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా నూతన బాధ్యతలు స్వీకరించిన జడ్జి గారికి కలెక్టర్ శుభాకాంక్షలు…

‘మెగా టాక్స్ మేళా’ పోస్టర్‌ను గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు ఆవిష్కరించారు.

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- కలెక్టరేట్‌లో జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ‘గ్రామ పంచాయతీలలో ఇంటి పన్నుల మెగా టాక్స్ మేళా’ గోడపత్రికను ఆయన విడుదల చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ గారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీల ఆర్థిక పురోభివృద్ధికి ప్రజలు…

ప్రజా సేవలో ముందున్నబీజేపీ నాయకులు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు అప్పిశెట్టి ఉదయ్ శంకర్ ఆధ్వర్యం లో సీనియర్ బీజేపీ నాయకులు దప్పిలి వినోద్ కుమార్ రెడ్డి తండ్రిబి స్వర్గీయ దప్పిలి రాజేంద్ర ప్రసాద్ రెడ్డి జ్ఞాపకార్ధం గిద్దలూరు…

విద్యార్థినిని సన్మానించిన పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం జిల్లా రాచర్ల మండలం అనుమలవీడు గ్రామానికి చెందిన కీర్తిశేషులు రిటైర్డ్ టీచర్ షేక్ ఖాదర్ భాషా మనమరాలు షేక్ సిధిఖ అంజుమ్ ఇంటర్మీడియట్ సెకండియర్ బైపీసీ లో 930 మార్కులు సాధించడం వల్ల ఎర్రగొండపాలెం…