పి.గుడిపాడు గ్రామంలో పల్లెనిద్ర’ కార్యక్రమం పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి రాజాబాబు
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :- కొరిశపాడు మండలం పి.గుడిపాడు గ్రామంలో ఈనెల 29వ తేదీన జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు ‘పల్లెనిద్ర’ కార్యక్రమం నిర్వహించనున్నారు. గ్రామస్తులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.తనతో పాటు…
తెలుగువారి ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారు అని జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు అన్నారు.
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :- మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ ఎన్.టి. రామారావు గారి 103వ జయంతిని పురస్కరించుకుని బుధవారం ఒంగోలు అద్దంకి బస్టాండ్ సెంటర్ లో ఉన్న ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు,ఒంగోలు…
హైబ్రిడ్ మహానాడు – 2026 సందర్భంగా దర్శి పట్టణంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
తొలి శుభోదయం న్యూస్ దర్శి :- ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, అన్న ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ , టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల…
గిద్దలూరు లో ఘనంగా బక్రీద్ వేడుకలు!!
తొలి శుబోదయం న్యూస్ గిద్దలూరు :- గిద్దలూరు పట్టణంలోని కొండపేట మసీద్ ఏ అబుల్ కసిం లో బక్రీద్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బక్రీద్ సందర్భంగా ప్రత్యేక నమాజ్ ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మౌలానా జమాలుద్దీన్ రషీద్ బక్రీద్ పర్వదిన…
జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణాన్ని ఆధునికీకరించే దిశగా ముందడుగు – ఖాళీ స్థలాన్ని పరిశీలించిన ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి మరియు ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,
పోలీస్ సిబ్బంది సంక్షేమం కోసం ఆధునిక వసతుల ఏర్పాటుకు ప్రణాళికలు, పోలీసులు ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంప్లో ఆటలాడుతున్న చిన్నారులను చూసి ఆనందం వ్యక్తం చేసిన ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి . ఎంపీ ,ని చూసిన వెంటనే…
మోహన్ రెడ్డిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అన్నా
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం :- మార్కాపురం పట్టణంలోని శ్రీ ఆరోగ్య హాస్పిటల్ నందు మార్కాపురం పట్టణ ఆంధ్రజ్యోతి విలేకరి డి.మోహన్ రెడ్డి , ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై హాస్పిటల్ నందు చికిత్స పొందుతుండగా విషయం తెలుసుకున్న గిద్దలూరు మాజీ…
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చొరవ: రాచర్ల క్రాస్ రోడ్ల వద్ద సైడ్ మిర్రర్స్ ఏర్పాటు!
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- రాచర్ల మండల పరిధిలోని ప్రయాణికుల భద్రతే ధ్యేయంగా రాచర్ల పోలీస్ శాఖ మరియునెమలిగుండ్ల రంగస్వామి గుడి చైర్మన్ సిద్ధం పెద్ద నరసింహులు సంయుక్తంగా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.రాచర్ల క్రాస్ రోడ్ల వద్ద ఉన్న…
హైబ్రిడ్ మహానాడు’ రెండో రోజు కార్యక్రమం
తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు :- ఉలవపాడులోని భోగినేని చెంచు రామానాయుడు కళ్యాణమండపంలో నిర్వహించిన ‘హైబ్రిడ్ మహానాడు’ రెండో రోజు కార్యక్రమంలో గౌరవ నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి పాల్గొన్నాను.ఈ సందర్భంగా తెలుగుజాతి కీర్తిని…
గుడ్లూరులో పండుగలా మహానాడు..
తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు :- తెలుగుదేశం పార్టీ కుటుంబ పండగ ‘మహానాడు’ రెండో రోజు వేడుకల్లో భాగంగా ఈరోజు గుడ్లూరు మండలంలో పర్యటించాను. క్లస్టర్ 8 (గుండా ఆదిశేషయ్య, వరలక్ష్మమ్మ కళ్యాణ మండపం) మరియు క్లస్టర్ 9 (గొల్ల కంటయ్య,…
హైబ్రిడ్ డిజిటల్ మహానాడు – 2026 రెండవ రోజు వేడుకల్లో ముండ్లమూరు మండలం, క్లస్టర్ – 7 మారెళ్ల గ్రామంలో పాల్గొన్న దర్శి టిడిపి ఇంచార్జ్ Dr. గొట్టిపాటి లక్ష్మీ.
తొలి శుభోదయం న్యూస్ దర్శి:- డిజిటల్ మహానాడు వేడుకల్లో భాగంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టిడిపి యువ నాయకులు…