ఒంగోలు నగరం త్రివర్ణ శోభితం.. 3 వేల మందితో భారీ ర్యాలీ

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఒంగోలు నగరం త్రివర్ణ శోభితమైంది. గురువారం ఉదయం విద్యార్థులు, వివిధ శాఖల ప్రభుత్వ సిబ్బంది, ప్రజలు, స్థానిక ప్రముఖులు కలిపి సుమారు 3 వేల మంది జాతీయ పతాకాలను చేతబూని…

విప్లవాత్మకమైన సంక్షేమ పధకాలతో పేదల గతిని మార్చిన మహనీయుడు ఎన్టీఆర్

పేదలకు రెండు రూపాయలకే కిలో బియ్యం, పక్కా ఇళ్లు, జనతా వస్త్రాలు, ఆస్తిలో మహిళలకు సమాన వాటా ఎన్టీఆర్ ఘనతే దామచర్ల ఆంజనేయులు ఈ ప్రాంతానికి చేసిన సేవలు చిరస్మరణీయం రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం సుస్థిర…

కష్టాల్లో ఉన్న కుటుంబాలకు కొండంత అండ సీఎంఆర్‌ఎఫ్‌.

తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:- నెల్లూరులోని వీపీఆర్ (VPR) కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గానికి చెందిన బాధితులకు 28వ విడత సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశాను. 23 బాధిత కుటుంబాలకు రూ.13.67 లక్షల విలువైన చెక్కులను అందజేశాను. అదేవిధంగా నెల్లూరు ఎంపీ…

అంగన్వాడి కేంద్రాల చిన్నారులకు మెరుగైన బోధన అందించడమే జ్ఞాన జ్యోతి లక్ష్యం…

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రెబ్బ వెంకటేశ్వర్లు… తొలి శుభోదయం న్యూస్ మర్రిపూడి:- అంగన్వాడి కేంద్రాల చిన్నారులకు మెరుగైన బోధన అందించడమే లక్ష్యంగా ఈ జ్ఞాన జ్యోతి ట్రైనింగ్ నిర్వహించడం జరిగిందని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు…

ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ సభ్యులుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా తాళ్లూరు మండల మాజీ టీడీపీ అధ్యక్షులు బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి

తొలి శుభోదయం న్యూస్ దర్శి :- దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ సభ్యులుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా తాళ్లూరు మండల మాజీ టీడీపీ అధ్యక్షులు బొమ్మిరెడ్డి ఓబుల్…

“ప్రతి పౌరుడు సమాజం కోసం తనవంతు బాధ్యత నిర్వర్తిస్తే.. సరిహద్దులోని సైనికుడితో సమానమే.” – డా. గొట్టిపాటి లక్ష్మీ

స్వాతంత్ర్య దినోత్సవ వారోత్సవాల సందర్భంగా దర్శిలో ఘనంగా తిరంగా యాత్ర (సైకిల్ ర్యాలీ) తొలి శుభోదయం న్యూస్ దర్శి :- స్వాతంత్ర్య సమరయోధులు, వీర సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ దేశభక్తి స్ఫూర్తితో దర్శి పట్టణంలో డా. గొట్టిపాటి లక్ష్మీ గారి ఆధ్వర్యంలో…

పచ్చదనం పెంపొందించేందుకు న్యాయమూర్తి చేతుల మీదుగా మొక్కలు నాటకం

హైకోర్టు ఆదేశాల మేరకు సింగరాయకొండ కోర్టు ఆధ్వర్యంలో కార్యక్రమం తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు సింగరాయకొండ కోర్టు ఆధ్వర్యంలో గురువారం ప్రభుత్వ గురుకుల పాఠశాల పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమానికి…

జ్ఞాన జ్యోతి శిక్షణను సందర్శించిన సీడీపీఓ

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండల బాలికల ఉన్నత పాఠశాలలో అంగన్వాడీ కార్యకర్తలకు నిర్వహిస్తున్న మూడు రోజుల జ్ఞాన జ్యోతి శిక్షణ కార్యక్రమాన్ని టంగుటూరు ప్రాజెక్టు సీడీపీఓ వై. అంజమ్మ సందర్శించారు.ఈ సందర్భంగా సీడీపీఓ మాట్లాడుతూ, పునాది అభ్యసన స్థాయి…

జూద స్థావరంపై చీమకుర్తి పోలీసుల దాడి – ముగ్గురు వ్యక్తులు పట్టివేత.. రూ.4,700 నగదు స్వాధీనం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- చీమకుర్తి ఎస్‌ఐ గారు మరియు సిబ్బంది విశ్వసనీయ సమాచారం మేరకు తూర్రగుడిపాడు గ్రామ శివారులో జూదం నిర్వహిస్తున్న స్థావరంపై దాడి నిర్వహించారు.ఈ దాడిలో జూదం ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకుని వారి వద్ద నుంచి…

టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) నందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కందుకూరు వారి సహకారంతో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, (స్వయంప్రతిపత్తి )కందుకూరు నందు ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రీజినల్ బ్రాంచ్ ఆఫీస్ కందుకూరు వారి సహకారంతో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది.…