ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులకు వ్యాధి నిర్మూలనే లక్ష్యంతో శాస్త్రవేత్తలు నిరంతరం వ్యాక్సిన్ ఆవిష్కరణ

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులకు వ్యాధి నిర్మూలనే లక్ష్యంతో శాస్త్రవేత్తలు నిరంతరం వ్యాక్సిన్ ఆవిష్కరణ లక్ష్యంగా వైద్య పరిశోధనలకు మద్దతు గా నిలుద్దాము అని అంతర్జాతీయ స్థాయిలోచాటి చెప్పే రోజు ఈ రోజు అని హెల్ప్…

సోలార్ విద్యుత్‌తో స్వయం సమృద్ధి వైపు అడుగులు వేయండి!

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి పట్టణం కురిచేడు రోడ్‌లో ప్రారంభమైన రిషిత సోలార్ & అగ్రి ఎంటర్‌ప్రైజెస్ కార్యాలయాన్ని దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ,టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా…

ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు జవాబుదారీగా వ్యవహరించాలి!

తొలి శుభోదయం న్యూస్ దర్శి :- స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అధికారులతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ ప్రజలను కార్యాలయాల…

ప్రజా ఫిర్యాదులను వెంటనే విచారించి, బాధితులకు సత్వర న్యాయం అందించాలనే లక్ష్యంతో “మీకోసం (PGRS)”కార్యక్రమాన్ని మార్కాపురం జిల్లా పోలీసులు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 44 ఫిర్యాదులు తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- ప్రజా ఫిర్యాదులను తక్షణ పరిష్కారం అందించాలనే లక్ష్యంగా మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు మార్కాపురం…

ప్రజలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్ – ₹7,29,917 చెక్కుల పంపిణీ చేసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ.

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన చెక్కులను దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు లబ్ధిదారులకు అందజేశారు.ముగ్గురికి ₹1,39,674 విలువైన CMRF…

ప్రజా ఫిర్యాదులను త్వరితగతిన విచారించి, బాధితులకు సత్వర న్యాయం చేయాలి:ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 88 ఫిర్యాదులు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రజల నుండి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులను పరిష్కారించుటయే లక్ష్యంగా జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు ఐపీఎస్. సోమవారం ఒంగోలు జిల్లా…

పెళ్లిరోజు సందర్భంగా శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో అన్నసంతర్పణ

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి అప్పాపురం గ్రామంలోని సీతారామ స్వామి దేవస్థానంలో కుర్రు జగదీష్ – చాందినీ దంపతులు తమ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా బాలవికాస్ కేంద్రం…

‘స్కై ఐ ప్రకాశం’ ప్రాజెక్ట్‌తో ఆధునిక నిఘా… కనిగిరిలో డ్రోన్ పర్యవేక్షణ చేపట్టిన మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ కోసం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్న మార్కాపురం జిల్లా పోలీసులు ‘స్కై ఐ ప్రకాశం’ ప్రాజెక్ట్ కింద కనిగిరి ప్రాంతంలో డ్రోన్ పర్యవేక్షణ చేపట్టారు.డ్రోన్ కెమెరాల…

గిద్దలూరు మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అభినందన సభ

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు గిద్దలూరు పట్టణంలోని మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సూరే నాగేశ్వరరావు అధ్యక్షతన వారి కవిటి ఆధ్వర్యంలో సోమవారం పదవ తరగతిలో మరియు ఇంటర్లో అత్యధిక మార్పులు విచ్చేసిన విద్యార్థిని విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేయడమైనది…

కందుకూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో NCD క్లినిక్ ప్రారంభం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- “మీ ఆరోగ్యం మీ చేతుల్లో – బాధ్యత మీది – భరోసా మాది” అనే ప్రభుత్వ నినాదంతో జిల్లా ద్వితీయ స్థాయి ఆరోగ్య విభాగం ఆదేశాలనుసారం “ఎన్సిడి క్లినిక్ – 333” సేవలను కందుకూరు ఏరియా…