google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Category: ఆంధ్రప్రదేశ్

యువత భవిష్యత్తు భద్రతే లక్ష్యం… సైబర్ నేరాలు, గంజాయి, మహిళల భద్రత, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన ప్రకాశం జిల్లా పోలీసులు

చలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రజల్లో చట్టాలపై అవగాహన పెంపొందించి, నేరాల నివారణకు సహకారం అందించాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సైబర్ మోసాలు, పోక్సో చట్టం (POCSO Act),…

గుడ్లూరు లో నేత్రపురి శ్రీరామసేవక్ ఆధ్వర్యంలో పండ్లు మరియు మజ్జిగ పంపిణీ

తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు:- ప్రకాశం జిల్లా గుడ్లూరు మండల కేంద్రంలో బస్టాండ్ సెంటర్లో నేత్రపురి శ్రీరామసేవక్ మరియు యశ్వంత్ సాయి తేజ మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో వేసవికాలం ఆరంభం నుండి వేసవికాలం ముగిసే వరకు ఉచిత మంచినీటి చలివేంద్రాన్ని…

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే ప్రాంతాలపై ఉక్కుపాదం… ఓపెన్ బూజింగ్ స్పాట్లను క్లీన్ చేస్తున్న ప్రకాశం, మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ మరియు అసాంఘిక కార్యకలాపాల నియంత్రణలో భాగంగా ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే (ఓపెన్ బూజింగ్) ప్రాంతాలపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు.పార్కులు,…

పి.గుడిపాడు గ్రామంలో పల్లెనిద్ర’ కార్యక్రమం పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :- కొరిశపాడు మండలం పి.గుడిపాడు గ్రామంలో ఈనెల 29వ తేదీన జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు ‘పల్లెనిద్ర’ కార్యక్రమం నిర్వహించనున్నారు. గ్రామస్తులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.తనతో పాటు…

జూదంపై ప్రకాశం జిల్లా పోలీసుల ఉక్కుపాదం… మర్రిపూడి, కందుకూరు రూరల్ ప్రాంతాల్లో వరుస దాడులు – 24 మంది పట్టివేత, రూ.87,620 నగదు స్వాధీనం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, అక్రమ జూదం మరియు అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించి 24 మంది జూదరులను పట్టుకొని రూ.87,620…

తెలుగువారి ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారు అని జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు అన్నారు.

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :- మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ ఎన్.టి. రామారావు గారి 103వ జయంతిని పురస్కరించుకుని బుధవారం ఒంగోలు అద్దంకి బస్టాండ్ సెంటర్ లో ఉన్న ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు,ఒంగోలు…

గిద్దలూరు లో ఘనంగా బక్రీద్ వేడుకలు!!

తొలి శుబోదయం న్యూస్ గిద్దలూరు :- గిద్దలూరు పట్టణంలోని కొండపేట మసీద్ ఏ అబుల్ కసిం లో బక్రీద్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బక్రీద్ సందర్భంగా ప్రత్యేక నమాజ్ ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మౌలానా జమాలుద్దీన్ రషీద్ బక్రీద్ పర్వదిన…

హైబ్రిడ్ మహానాడు – 2026 సందర్భంగా దర్శి పట్టణంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

తొలి శుభోదయం న్యూస్ దర్శి :- ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, అన్న ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ , టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల…

జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణాన్ని ఆధునికీకరించే దిశగా ముందడుగు – ఖాళీ స్థలాన్ని పరిశీలించిన ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి మరియు ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,

పోలీస్ సిబ్బంది సంక్షేమం కోసం ఆధునిక వసతుల ఏర్పాటుకు ప్రణాళికలు, పోలీసులు ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంప్‌లో ఆటలాడుతున్న చిన్నారులను చూసి ఆనందం వ్యక్తం చేసిన ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి . ఎంపీ ,ని చూసిన వెంటనే…

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చొరవ: రాచర్ల క్రాస్ రోడ్ల వద్ద సైడ్ మిర్రర్స్ ఏర్పాటు!

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- రాచర్ల మండల పరిధిలోని ప్రయాణికుల భద్రతే ధ్యేయంగా రాచర్ల పోలీస్ శాఖ మరియునెమలిగుండ్ల రంగస్వామి గుడి చైర్మన్ సిద్ధం పెద్ద నరసింహులు సంయుక్తంగా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.రాచర్ల క్రాస్ రోడ్ల వద్ద ఉన్న…