రూ.2 లక్షల బీమా చెక్కు అందజేత
తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు :- గుడ్లూరు మండలం లోని పూరేటిపల్లికి చెందిన నవమణికి ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ మార్కాపురం రీజనల్ మేనేజర్ ఈ. వెంకటేశ్వర్లు శుక్రవారం రూ 2లక్షల చెక్కును శుక్రవారం అందజేశారు. దారకానిపాడు ఏపీజిబి ఆవరణలో జరిగిన…